జాతీయం

మరిన్ని విజయాలతో దేశానికి ఖ్యాతి తెస్తా

మోడీ ట్వీట్‌పై స్పందించిన గోల్డెన్‌ గర్ల్‌ హిమాదాస్‌ న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి):  గోల్డెన్‌ గర్ల్‌ హిమాదాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ ఆమె ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. దేశంకోసం ఆడుతానని, …

భీవండి రసాయన గోదాంలో అగ్నిప్రమాదం

ముంబయి,జూలై23(జ‌నంసాక్షి):  ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే మహారాష్ట్రలో మరోచోట ప్రమాదం చోటుచేసుకుంది. భివాండి ప్రాంతంలోని ఓ రసాయన పరిశ్రమ గోదాములో …

దుమారం లేపిన ట్రంప్‌ వ్యాఖ్యలు

– ఇమ్రాన్‌తో భేటీలో కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తాన్న ట్రంప్‌ – భారత్‌ ప్రధానికూడా తనను కోరారన్న అగ్రరాజ్య అధినేత – ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డ …

ఇస్రోశాస్త్రవేత్తలకు శుభాకాంక్ష వెల్లువ

అభినందించిన రాష్ట్రపతి,ప్రధాని, సిఎం కెసిఆర్‌ 130కోట్ల భారతీయులకు గర్వకారణం అన్న మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన పార్లమెంట్‌ న్యూఢిల్లీ,జూలై22(జ‌నంసాక్షి): ‘ప్రతి భారతీయుడు అత్యంత గర్వపడే రోజు ఇది’ …

ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్య

అవయవాలు దానం చేయాలని వినతి లక్నో,జూలై22 (జ‌నంసాక్షి):  ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో ఓ యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన యుపిలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. రేభా గ్రామానికి …

షీలాదీక్షిత్‌కు పార్లమెంట్‌ ఘన నివాళి

న్యూఢిల్లీ,జూలై22(జ‌నంసాక్షి): రెండు రోజుల క్రితం మరణించిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌కు  పార్లమెంట్‌ ఘనంగా నివాళి అర్పించింది. లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా నివాళి అర్పించారు. …

విదేశాల్లో దాచుకున్న డబ్బును కక్కిస్తా

షరీఫ్‌ జైలు సుఖాలపై మండిపడ్డ ఇమ్రాన్‌ అవన్నీ తొలగిస్తామని అమెరిరాలో ప్రకటించిన ఇమ్రాన్‌ ఇమ్రాన్‌ రాకను పట్టించుకోని అమెరికన్‌ ప్రభుత్వం వాషింగ్టన్‌,జూలై22(జ‌నంసాక్షి):  పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ …

నేడు తిరుమలకు నూతన గవర్నర్‌

తిరుమల,జూలై22(జ‌నంసాక్షి):  రాష్ట్ర నూతన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కుటుంబీకులతో కలిసి మంగళవారం తిరుమల పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్‌ భరత్‌ గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్‌ …

గాంధీ కుటుంబం వ్యక్తే.. పార్టీ పగ్గాలు స్వీకరించాలి

– లేకుంటే కాంగ్రెస్‌ కుక్కలు చింపిన విస్తరవుతుంది – ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి – కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నట్వర్‌ సింగ్‌ న్యూఢిల్లీ, జులై22(జ‌నంసాక్షి) : …

అమిత్‌షా బెదిరింపులకు భయపడం

– మండిపడ్డ ఎంపి ఓవైసీ న్యూఢిల్లీ,జులై 15(జనంసాక్షి):జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లుపై లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా తన పట్ల …