జాతీయం

బిజెపి ఎమ్మెల్యేను బ్లాక్‌మెయిల్‌

కేసులో జర్నలిస్ట్‌ అరెస్ట్‌ న్యూఢిల్లీ,జూలై25(జ‌నంసాక్షి):బీజేపీ ఎమ్మెల్యేను బ్లాక్‌ మెయిల్‌ చేసిన కేసులో నిందితుడైన జర్నలిస్టు విజయ్‌ శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. గురుగ్రామ్‌ నగరానికి చెందిన విజయ్‌ …

పెరోల్‌పై విడుదలైన నళిని

చెన్నై,జూలై25(జ‌నంసాక్షి): మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవితకాల జైలు శిక్షను అనుభవిస్తున్న ఎస్‌.నళిని శ్రీహరన్‌ పెరోల్‌పై విడుదల అయ్యింది. వెల్లూర్‌ సెంట్రల్‌ జైలు నుంచి …

ముస్లింలు, దళితులపై..  క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తున్నారు

– అంతర్జాతీయ ఒప్పందాల కోసం జాతీయవాదాన్ని అమ్మేస్తున్నారా? – లోక్‌సభలో ఎంఐఎం ఎంపీ అసద్దుదీన్‌ ఓవైసీ న్యూఢిల్లీ, జులై24(జ‌నంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం ముస్లింలు, దళితులపై క్రూరమైన …

కేసీఆర్‌ ప్రజాస్వామ్య గొంతునొక్కేస్తున్నారు

– చెక్‌పవర్‌ ఉపసర్పంచ్‌కి ఎలా ఇస్తారు? – బీజేపీ ఎంపీ అరవింద్‌, బండి సంజయ్‌ న్యూఢిల్లీ, జులై24(జ‌నంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష పాలనతో ప్రజాస్వామ్య …

జెడిఎస్‌తో పొత్తును సమర్థించుకున్న కాంగ్రెస్‌

ప్రభుత్వం కూలినందుకు చింత లేదన్న శివకుమార్‌ అసమ్మతి ఎమ్మెల్యేల తీరే బాధించిందన్న డికె బెంగళూరు,జులై24(జ‌నంసాక్షి): జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినందుకు తామేవిూ చింతించడం లేదని కాంగ్రెస్‌ …

అమ్మ దయతో ఇంతకాలం రాజ్యసభలో గడిపా

వీడ్కోలు ప్రసంగంలో అన్నాడిఎంకె ఎంపి మైత్రేయన్‌ కంటతడి న్యూఢిల్లీ,జులై24(జ‌నంసాక్షి): పదవీవిరమణ చేసిన రాజ్యసభ సభ్యుడు,అన్నాడీఎంకే సీనియర్‌ ఎంపీ వి.మైత్రేయన్‌ బుధవారంనాడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. బుదశారంతో  ఆయన …

పుల్వామా అమరులకు వినూత్న నివాళికి యత్నం

అమరుల ఖనన ప్రదేశాల నుంచి మట్టి సేకరణ ఓ కళాకారుడి సరికొత్త ప్రయోగం పుణె,జులై24(జ‌నంసాక్షి): పుల్వామా మృతులకు గనంగా నివాళి అర్పించేందుకు ఓ కళాకారుడు వినూత్న రీతిలో …

ట్రంప్‌ వ్యాఖ్యలపై..  ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే

– లోక్‌సభలో పట్టుపట్టిన కాంగ్రెస్‌ సభ్యులు – కశ్మీర్‌ సమస్యపై ఎవరి మధ్యవర్తిత్వం ఉండదు – స్పష్టం చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ – సభనుంచి …

బిల్లును అడ్డుకుంటే..  దేశ వ్యతిరేకులమా?

– తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్ర న్యూఢిల్లీ, జులై24(జ‌నంసాక్షి) : బిల్లును అడ్డుకుంటే దేశద్రోహులని కేంద్ర ముంద్ర వేస్తుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్ర అన్నారు. …

బీహార్‌, అసోంలలో కొనసాగుతున్న సహాయకచర్యలు

పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు న్యూఢిల్లీ,జులై24(జ‌నంసాక్షి): గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో అసోం, బీహార్‌ రాష్ట్రలను వరదుల  ముంచెత్తాయి. దీంతో అక్కడ …