జాతీయం

జన్‌ధన్‌ ఖాతాదారులకు ప్రధాని మోదీ వరాలు

దిల్లీ(జ‌నం సాక్షి): పంద్రాగస్టు కానుకగా 32 జన్‌ధన్‌ ఖాతాదారులకు ప్రధాని మోదీ వరాలు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 15న దిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని …

వరదబాధిత ప్రాంతాల్లో సిఎం విజయన్‌ పర్యటన

సహాయక చర్యల పర్యవేక్షణ తిరువనంతపురం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. నైరుతి రుతుపవనాలు కేరళపై …

స్టాలిన్‌ నాయకత్వం వైపే డిఎంకె శ్రేణుల మొగ్గు

అధ్యక్ష ఎన్నిక లాంఛనమే అంటున్న విశ్లేషకులు స్టాలిన్‌ అయితేనే పార్టీ టిష్టం అంటున్న రాజకీయ పండితులు మంగళవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయం చెన్నై,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కరుణానిధి …

ఓయూలో రాజకీయ కార్యకలాపాలకు నో

తాజా ఆదేశాలతో మరోమారు స్పష్టం రాహుల్‌ సభపై కాంగ్రెస్‌ తదుపరి నిర్ణయం హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఉస్మానియాలో ఈ మధ్యకాలంలో ఎలాంటి సమావేవౄలకు లేదా ఊరేగింపులకు అనుమతులు ఇవ్వడం …

మోడీ ఎత్తుల ముందు చిత్తయిన విపక్షాలు

నితీశ్‌ను మరింత దగ్గర చేసుకున్న ప్రధాని హరివంశ్‌ను నిలబెట్టడంలో రాజకీయ వ్యూహం అలాంటి ప్రయత్నం చేయని కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఎత్తులు పై ఎత్తులు వేయకపోతే రాజకీయం …

మహిళాబిల్లు మళ్లీ తుస్సు

ఒక్కరు కూడా పట్టించుకోని వైనం జీరో అవర్‌లోనూ ప్రస్తావించని మహిళా సభ్యులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా పార్లమెంట్‌ సమావేశాల తీరు సాగడంతో పాటు ముగిశాయి. …

38వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

ముంబయి, ఆగస్టు9(జ‌నం సాక్షి) : లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్లాయి. పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులను లిఖిస్తోంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు …

రైల్వేశాఖపై కాగ్‌ సీరియస్‌!

న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : కంట్రోరల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రైల్వేశాఖపై తీవ్రంగా మండిపడింది. దేశవ్యాప్తంగా రైళ్లు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రయాణికులకు సౌకర్యాలు …

టీడీపీకి మరోసారి పరాభవం

– బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం జరిగిందని …

బీసీసీఐకి ఊరట

– సవరించిన రాజ్యాంగానికి సుప్రీం ఓకే న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ)కి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. బీసీసీఐ …