జాతీయం

లోదుస్తులు విప్పించిన వివాదం..

ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్‌ పరీక్ష..! దిల్లీ(జనంసాక్షి): కేరళలో నీట్‌ పరీక్ష సమయంలో కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల మండలికీలక నిర్ణయం తీసుకుంది.ఆ …

.సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్‌ ప్రమాణం

` ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ` హాజరైన ప్రధాని మోడీ, రామ్‌నాథ్‌ కోవింద్‌, వెంకయ్య, ఎన్వీ రమణ న్యూఢల్లీి(జనంసాక్షి)::సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ …

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నేత గులాంనబీ పార్టీకి గుడ్‌బై

` కాంగ్రెస్‌లో సీనియర్లకు విలువ లేదంటూ లేఖ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై …

జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

` ఇళ్ల స్థలం కేసులో సానుకూల తీర్పు ` వారికి కేటాయించిన స్థలంలో ఇళ్లు కట్టుకునేలా ఆదేశాలు ` తీర్పును స్వాగతిస్తూ సిజెఐకి మంత్రి కెటిఆర్‌ కృతజ్ఞతలు …

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

మరోమారు రాష్టాల్రను హెచ్చరించిన కేంద్రం న్యూఢల్లీి,అగస్ట్‌6(జనం సాక్షి)): దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢల్లీి, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కేసుల నమోదు …

ఢల్లీిలో నూతన మద్యం విధానం అమలులో విఫలం

11మంది అధికారులపై వేటు వేసిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ న్యూఢల్లీి,అగస్ట్‌6(జనం సాక్షి)): 2021`22 మద్యం విధానాన్ని అమలు చేయడంలో విఫలమైన అధికారులపై ఢల్లీి లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా …

తరుణ్‌చుగ్‌తో దాసోజు శ్రవణ్‌ భేటీ

బండి సంజయ్‌తో కలసి వెళ్ళిన దాసోజు తెలంగాణలో కెసిఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయన్న చుగ్‌ డబ్బులిచ్చి నేతలను ఆహ్వానించే సంస్కృతి కాదన్న బండి న్యూడిల్లీ,అగస్ట్‌6( జనం సాక్షి): కాంగ్రెస్‌ …

భారత్‌లో కొత్త వేరియంట్లు లేవు

అధ్యయనంలో వెల్లడి న్యూఢల్లీి,అగస్టు6( జనం సాక్షి): కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇండియాలో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సార్స్‌సీవోవీ2 జీనోమిక్స్‌ కన్‌సోర్టిమ్‌(ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ) తన …

ముంబైలో 21 శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన

సిఎం, డిప్యూటి సిఎంలను ఆహ్వానించిన ఛైర్మన్‌ ముంబై,అగస్టు6( జనం సాక్షి): ముంబైలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ …

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖుల

ప్రధాని మోడీ,సోనియా, మన్మోహన్‌ ఓటు ఓటింగ్‌కు దూరంగగా ఉన్న టిఎంసి న్యూఢల్లీి,ఆగస్ట్‌6( జనం సాక్షి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ …