జాతీయం

కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ

దిల్లీ: పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు దిగింది. నేటి నుంచి పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో ఈ నిరసనలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. …

రెపోరేటు 50 బీపీఎస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఆర్‌బీఐ

 అంతా ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే (Repo Rate) వడ్డీరేటును 50 బేసిస్‌ …

ప్యానల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ హోదాలో విజయసాయి

సమర్థంగా సభను నడిపిన వైసిపి ఎంపి న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి అరుదైన గౌరవం పొందారు. ఆయన పెద్దల సభకు అధ్యక్షత …

ఇడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా తమపోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్నికాపడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇండియాకు సీల్‌పై రాహుల్‌ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ నేత …

పార్టీ వీడుతానన్న ప్రచారం అబద్దం

తాను స్టార్‌ కాంపెయినర్‌ అన్న కోమటిరెడ్డి న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): కాంగ్రెస్ను వీడుతున్నట్లు సోషల్‌ విూడియాలో వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ …

ఐఐటిల్లో టీచింగ్‌ స్టాఫ్‌ కొరత

మసకబారుతున్న వాటి ప్రతిభ 23 ఐఐటిల్లో 4596 టీంచింగ్‌ పోస్టులు ఖాళీ వివరాలు వెల్లడిరచిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో టీచింగ్‌ …

హెల్మెట్‌ లేనందుకు బిజెపి ఎంపికి చలాన్‌

న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీకి ఢల్లీి పోలీసులు ట్రాఫిక్‌ చలాన్‌ వేశారు. హెల్మెట్‌ పెట్టుకోకుండా బైక్‌ నడిపిన కేసులో ఆ ఫైన్‌ వేశారు. ఎర్రకోట …

దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్‌

కేందర వైద్యారోగ్య శాఖ అత్యవసరభేటీ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): దేశంలో మంకీపాక్స్‌ విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో …

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై ఉగ్రకన్ను

ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలతో అప్రమత్తమైన బలగాలు రెడ్‌ఫోర్ట్‌ సహా పాలు ప్రాంతాల్లో పటిష్ట భద్రత న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని …

క్రమంగా పెరుగుతున్న కరోనాకేసులు

కొత్తగా 19 వేల 893 కేసులు నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం …