జాతీయం

అబార్షన్లపై గళమెత్తిన ఐర్లాండ్‌

ఎస్‌ క్యాంపెయిన్‌కు భారీగా స్పందన న్యూఢిల్లీ,మే19( జ‌నం సాక్షి ): ఐర్లాండ్‌లో 2012లో మృతి చెందిన భారత సంతతికి చెందిన దంత వైద్యురాలు సవితా హలప్పనావర్‌ ఫొటో …

మశ్రోబా ఎస్టేట్‌లో నాడు సందర్శనకు నిరాకరణ

నేడు అధికారికంగా విడిది కోసం ఆహ్వానం కోవింద్‌కు ఎదురవుతున్న వింత అనుభవం న్యూఢిల్లీ,మే19(జ‌నం సాక్షి): నాడు అనుమతి లేని భవంతిలోకి నేడు అధికారికంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ …

కాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ బంద్‌ 

శ్రీనగర్‌,మే19(జ‌నం సాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీ  కశ్మీర్‌లో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఇంటర్నెట్‌పైనా ఆంక్షలు విధించారు. ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. …

ఎంపీ పదవులకు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా

బెంగళూరు, మే19(జ‌నం సాక్షి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలు బీఎస్‌ యడ్యూరప్ప, బి. శ్రీరాములు తమ ఎంపీ పదవులకు శనివారం రాజీనామా చేశారు. …

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప కొడుకు గాలం

– ఆడియోను విడుదల చేసిన కాంగ్రెస్‌ బెంగళూరు, మే19(జ‌నం సాక్షి) : కర్ణాటక రాజకీయాలు క్షణంక్షణం ఉత్కంఠతగా మారుతున్నాయి. శనివారం 4గంటలకు బలపరీక్ష జరుగగా అంతుకు మందు …

కాంగ్రెస్‌ పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

– ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యనే – పలానా వ్యక్తినే నియమించాలని మేమెలా చెబుతాం – బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని తీర్పు న్యూఢిల్లీ, మే19(జ‌నం సాక్షి) : …

ఎన్నికల్లో బురదజల్లుకోవడం

ఫలితాలు వచ్చాక అధికారం కోసం కౌగలించుకోవడం కర్నాటక్‌ తరహా రాజకీయాలు మారాల్సిందే బెంగళూరు,మే19(జ‌నం సాక్షి): ఇటీవలి కర్నాటక ఎన్నికల ప్రచార సమయంలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తవ …

గుజరాత్‌లో విషాదం… 19 మంది మృతి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్‌ బస్తాలు తీసుకెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో 19 మంది దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు …

బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యనే: సుప్రీంకోర్టుకాంగ్రెస్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రొటెం స్పీకర్ పై కాంగ్రెస్-జేడీస్ పిటిషన్ ను కొట్టిపారేసింది సుప్రీంకోర్టు. ప్రొటెం స్పీకర్ నియామకంపై జోక్యం …

కాలినడక భక్తులపై దూసుకెళ్లిన లారీ: 11మంది మృతి

డెహ్రాడూన్‌,మే18(జ‌నం సాక్షి ): ఉత్తరాఖండ్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. …