జాతీయం

అమర్‌నాథ్‌ యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

ఢల్లీి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూఢల్లీి,జూలై9(జనం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌ ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ను …

12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము

అదేరోజు ఎపిలోనూ పర్యటన హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ …

రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ ప్రమాణం

  అభినందించిన తెలంగాణ బిజెపి నేతలు వెనకబడిన వర్గాలకు బిజెపి గుర్తింపు ఇచ్చిందన్న లక్ష్మణ్‌ న్యూఢల్లీి,జూలై8( జనం సాక్షి ): యూపి నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ కె. …

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం

వెల్లడిరచిన కుటుంబ సభ్యులు న్యూఢల్లీి,జూలై8(జనం సాక్షి)): బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె విూసా భారతి …

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ ముంబై,జూలై8( జనం సాక్షి): ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. …

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయిన కారు 9మంది మృతి..ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు రాంచీ,జూలై8(జనంసాక్షి  ): ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్‌ జిల్లాలోని రామ్‌నగర్‌ ప్రాంతం వద్ద కారు అదుపు …

డిగ్రీల కోసం వెంపర్లాడే విద్యావిధానం మారాలి

భారతీయ సనాతన విద్యావిధానంపై అధ్యయనం జరగాలి మెకాలే చదువులకు చాప చుడితేనే మేలు వారణాసి,జూలై8( జనంసాక్షి): దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …

ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం

ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలం రూపాయిని నిలబెట్టే యత్నాలకు పూనుకోవాలి ముంబయి,జూలై8(జనంసాక్షి): అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు పతనం …

విద్యారంగంపై నిర్లక్ష్యంతో ఏం సాధిస్తారు ఉపాధ్యాయ సంఘాల ధర్నాలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌

హైదరాబాద్‌,జూలై7(జనంసాక్షి): తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందని ప్రొఫెసర్‌ హర గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వామ్య భావజాలం తోనే సీఎం కేసీఆర్‌ విద్యారంగాన్ని …

8న భద్రాచలం ఐటిడిఎ సమావేశం

విలీన మండాలు,పోడు సమస్యలపై ప్రధాన దృష్టి పోడురైతుపై కేసులపైనా పత్యేక చర్చ సాగే అవకాశం హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు   భద్రాచలం,జూలై7(జనంసాక్షి ): సుదీర్ఘ …