జాతీయం

.ప్రముఖ నిర్మాత గోరంట్ల కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకున్నది. ఎడిటర్‌ గౌతమ్‌రాజు మరణాన్ని మరచిపోకముందే ప్రముఖు నిర్మాత గోరంట్ల రాజేందప్రసాద్‌ కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన గురువారం ఉదయం …

15 నుంచి ఓటిటిలో స్ట్రీమ్‌ కానున్న సమ్మతమే

వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం …

నందిని లుక్‌లో ఐష్‌ అదుర్స్

అప్పుడెప్పుడో ’రోబో’లో రజినీకాంత్‌తో కలిసి సౌత్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది ఐశ్వర్యారాయ్‌. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ’పొన్నియిన్‌ సెల్వన్‌’ మూవీతో రాబోతోంది. విక్రమ్‌, కార్తి లీడ్‌ రోల్స్‌లో మణిరత్నం …

చాలాకాలం తరవాత మళ్లీ తెరపైకి వేణ

నటుడు వేణు తొట్టెంపూడి ’స్వయంవరం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత చిరు నవ్వుతో, గోపి గోపిక.. గోదావరి వంటి …

పలు చిత్రాలతో బిజీగా తాప్సీ

15న విడుదల అవుతున్న శభాష్‌ మిథు బాలీవుడ్‌ టాలెంటెడ్‌ బ్యూటీస్‌ లిస్ట్‌లో తాప్సీ పన్ను పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం ఆమె సొంతం. …

ఇళయారాజా,విజయేంద్రప్రసాద్‌లకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన రజనీకాంత్‌,మెగాస్టార్‌ రాజ్యసభకు ఎంపికైన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా , బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ లను సినీ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు …

తెలుగు నేటివిటీకి దగ్గరగా భోళాశంకర్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’భోళా శంకర్‌’ షూటింగ్‌ చక చకా జరుగుతోంది. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ’వేదాళం’ …

ఉద్దవ్‌ థాక్రేకు మరో ఎదురుదెబ్బ

షిండే గూటికిచేరిన థానేలో 66 మంది కార్పోరేటర్లు ముంబై,జూలై7(జనంసాక్షి): ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో …

ముంచెత్తుతున్న‌ వర్షాలు

విద్యాసంస్థలకు సెలవులు బెంగళూరు: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. ఓ పక్క ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. …

ఫెమినా మిస్‌ ఇండియాగా సినిశెట్టి

బెంగళూరు,జూలై4(జనం సాక్షి): ఫెమినా మిస్‌ ఇండియా 2022 కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినిశెట్టి దక్కించుకుంది. 58వ ఫెమినా మిస్‌ ఇండియా అందాల పోటీని ముంబైలో నిర్వహించారు. ఫైనల్స్‌ …