జాతీయం

లోక్‌సభను కుదిపేసిన ఆప్ ఎంపీ వివాదం

ఆమ్ ఆద్మీ ఎంపీ భగవత్‌ మన్‌ సింగ్ వీడియో వివాదం లోక్‌ సభను కుదిపేసింది. పార్లమెంట్ భద్రతను పణంగా పెట్టే విధంగా పార్లమెంట్‌లో వీడియో తీశారని ఎన్డీఏ …

పార్లమెంటును కుదిపేసిన భగవత్ ‘వీడియో’ వివాదం..

న్యూఢిల్లీ : పార్లమెంట్ లో వీడియో చిత్రీకరణ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ ఎంపీ భగవత్ మాన్ ను తీవ్రంగా తప్పుబట్టాయి అధికార బీజేపీ, అకాలీదళ్ పార్టీ వర్గాలు. …

హోదాపై హైకమాండ్ ఆదేశం: అన్నీ పక్కన పెట్టి సభకు చిరంజీవి

న్యూఢిల్లీ: 150వ సినిమా షూటింగులో బిజీగా ఉన్న ప్రముఖ సినీ నటులు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి శుక్రవారం నాడు పార్లమెంటులో ప్రత్యక్షమయ్యారు. సొంత పార్టీ …

తగ్గుముఖం పట్టిన వెండి ధరలు

భారీగా పెరిగిన వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పడిపోవడంతోపాటు దేశీయంగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో …

మాయావతి సంతృప్తి చెందలేదు : స్వాతి సింగ్

లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తన భర్తపై కేసు నమోదు చేసినా, క్షమాపణ చెప్పినా కూడా బీఎస్పీ అధినేత్రి మాయావతి సంతృప్తి చెందలేదని యూపీ బీజేపీ …

బీజేపీ, టీడీపీ విప్‌ జారీ

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టనున్న సందర్భంగా బీజేపీ, టీడీపీ తమ నేతలకు విప్ జారీ చేసింది. సభ్యులు …

దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోంధి కేజ్రీవాల్

రాజ్కోట్: గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన …

ముంబైలో బాలికను అపహరించి అత్యాచారం చేశారు!

ముంబై: దేశ రాజధాని నగరమైన ఢిల్లీనే కాదు… ఆర్థిక రాజధాని అయిన ముంబై కూడా బాలికలకు సురక్షితం కాదని తాజాగా జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనతో తేలింది. …

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు, రాంపూర్‌ జిల్లాల్లో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 3.5గా నమోదైంది. ప్రజలు భయాందోళనతో …

ఆప్ లోకి మరో ఎంపీ సతీమణి

న్యూఢిల్లీ : బీజేపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో బీజేపీ ఎంపీ సతీమణి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారు. ఇటీవలి పార్టీ బహిష్కరణకు గురైన బీజేపీ …