జాతీయం

బీసీసీఐలో మంత్రులకు నో చాన్స్: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)లో లోధా క‌మిటీ సిఫార‌సు చేసిన కీల‌క సంస్క‌ర‌ణ‌ల అమ‌లుపై సుప్రీంకోర్టు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది. …

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్…మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన …

మధ్యాహ్నం ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన 34 అంశాలపై కేసీఆర్ నివేదిక …

ఢిల్లీలో భారీ వర్షాలు

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్ తో ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో రోడ్లపై వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోయాయి. …

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

మూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం …

భారీ వర్షాలు.. ట్రాఫిక్ కష్టాలు

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఉదయం ఎడ తెరపి లేకుండా కురిసన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  రోడ్లపై …

వండర్ కిడ్ బుధియా కనిపించడం లేదు

 ఒడిశా వండర్‌ కిడ్‌ బుదియా సింగ్‌ కనిపించటం లేదు. దాదాపు నెల రోజులుగా అతని జాడ తెలియకుండా పోయింది. దీంతో, బుదియా మిస్సింగ్‌ పై తమకు నివేదిక …

టీఆర్పీ రేటింగ్స్‌ కోసమే కశ్మీర్‌లో చిచ్చు!

చానెళ్ల తీరుపై మారకపోతే రాజీనామా చేస్తాను: కశ్మీర ఐఏఎస్ టాపర్ హెచ్చరిక సివిల్స్ పరీక్షల్లో తొలి కశ్మీర్ టాపర్ షా ఫైజల్ తాజాగా లోయలో జరగుతున్న హింసాత్మక …

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

29కి చేరిన మృతుల సంఖ్య కాశ్మీర్లో చల్లారని అల్లర్లు శ్రీనగర్‌,జూలై12(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లర్ల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 29కి చేరింది. ఉద్రిక్త …

సంయమనం పాటించండి

కాశ్మీర్‌ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి న్యూఢిల్లీ,జూలై12(జనంసాక్షి): కశ్మీర్‌లో తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. కశ్మీర్‌లో …