జాతీయం

దేశహితం కోసం ప్రత్యామ్నాయం

` భారత్‌ను సరైన దిశలో నడిపే యత్నాలు ` దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాల్సి ఉంది ` జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో కేసీఆర్‌ భేటీ …

యూపిలో తుదిదశకు ఎన్నికల ప్రచారం

వారణాసిలో మోడీ భారీ రోడ్‌షో పోటీగా అఖిలేశ్‌ ర్యాలీ లక్నో,మార్చి4(జనం సాక్షి ): యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. మార్చి 7న తుది విడత పోరు …

అమరావతి రాజధాని ప్రజల ఆకాంక్ష

చంద్రబాబుతో విభేదాలంటే తేల్చుకోండి రాజధాని విషయంలో తీర్పుకు లోబడాలి: రామకృష్ణ అమరావతి,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): అమరావతి రాజధానిగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. …

లాలూ బియిల్‌ పిటిషన్‌ విచారణ 11కు వాయిదా

రాంచి,మార్చి4 ( జనంసాక్షి ) :  రాష్టీయ్ర జనతాదళ్‌ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌ పై రాంచీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పలు …

జనరల్‌ రోడ్రిగ్స్‌ కన్నుమూత

చంఢీఘడ్‌,మార్చి4( జనంసాక్షి ) :  భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ సునిత్‌ ఫ్రాన్సిస్‌ రోడ్రిగ్స్‌ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సారలు. 1990 నుంచి …

ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ వివాదాస్పద వ్యాఖ్యలు

విద్యార్థి నవీన్‌ మృతదేహం రప్పించడంపై అసనం బెంగళూరు,మార్చి4 ( జనంసాక్షి ) :  కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో మరణించిన నవీన్‌ …

చెన్నై మేయర్‌ తొలిసారి దళిత మహిళ

29 ఏండ్ల ఆర్‌ ప్రియ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చెన్నై,మార్చి4 (జనం సాక్షి ) : తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా …

భారత్‌ను సరైన దిశలో నడిపే యత్నాలు

దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాల్సి ఉంది దేశహితం కోసమే తమ ప్రణాళిక జార్కండ్‌ సిఎం హేమంత్‌ సోరేన్‌తో భేటీ శిబూసోరేన్‌ ఆశీర్వాదం తీసుకున్నకెసిఆర్‌ బిర్సా ముండా …

మారియుపోల్‌ నగగరం దిగ్బంధం

రష్యా సైనికుల ఆక్రమణతో నిలిచిన విద్యుత్‌,నీటి సరఫరా కీవ్‌,మార్చి4(జనం సాక్షి): రష్యా సైనికుల దాడితో ఉక్రెయిన్‌ దేశంలోని మారియుపోల్‌ నగరం అట్టుడికి పోతోంది. రష్యా దళాలు ప్రజలపై …

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు ఇక స్వస్తి

ఉద్యోగులకు ఆఫీసలు నుంచి మెయిళ్లు గూగుల్‌ కూడా తన ఉద్యోగులకు సందేశాలు ఏప్రిల్‌ నాలుగు నుంచి ఇక హాజరు తప్పనిసరి న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): కరోనా వ్యాప్తి నివారణ …