జాతీయం

బడుగుల అండను కోల్పోతున్న బిఎస్పీ

యూపి ఫలితాలతో మాయావతి పరిశీలన చేసుకోవాలి కాన్షీరామ్‌ లాంటి నేత ఇప్పుడు బిఎస్పీకి అవసరం న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బీఎస్పీ నామావశిష్టంగా మారిపోవడం విషాదం. …

పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలు చేపట్టాలి అభివృద్ది మంత్రంగా పథకాలకు పెద్దపీట వేయాల న్యూఢల్లీి,మార్చి15( జనం సాక్షి ): మనిషి ఎదుగడానికి అభివృద్ధి మార్గాలు తెరిచి పెట్టడమే పేదరిక నిర్మూలన …

పెట్రో ధరలు పెరిగితే రాష్టాల్రపై మరింత భారం

ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచనలు ఉమ్మడిగా ఎదుర్కొనే దిశగా ఆలోచన న్యూఢల్లీి,మార్చి15( జనం సాక్షి ): రానున్న కాలంలో పెట్రో,గ్యాస్‌ ధరలపెంపు రాష్టాల్రపై కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడనుంది. రవాణారంగ …

ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం

` కాంగ్రెస్‌ ఓటమిపై రాహుల్‌ స్పందన న్యూఢల్లీి,మార్చి 10(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలతో ఓటమిని చవిచూడటంపై ఆ పార్టీ …

2024లోనూ ఇదే పునరావృతం అవుతుంది

` హోలీ ముందుగానే వచ్చింది:ప్రధాని మోదీ న్యూఢల్లీి,మార్చి 10(జనంసాక్షి): అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢల్లీిలోని …

పంజాబ్‌లో నవశకం

` కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీపార్టీ విజయ దుంధుభి ` నాలుగు రాష్ట్రాల్లో బిజెపి హవా ` మణిపూర్‌,గోవా,ఉత్తరాఖండ్‌,యూపీలలో వికసించిన కమలం.. ` యూపీలో రెండు సీట్లకే …

ఎన్నికల ఫలితాల వేళ లడ్డూలకు గిరాకీ

జీత్‌కే లడ్డూ పేరుతో స్వీట్‌ హౌజుల్లో తయారీ న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడిరది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు …

ఐదు రాష్టాల్ల్రో నేడు కౌంటింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసని ఎన్నికల సంఘం ఉదయం నుంచే వెలువడనున్న ఫలితాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయపార్టీలు న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): దేశంలో ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు …

నేను కీవ్‌లోనే ఉన్నా

మరోమారు జెలెన్‌ª`స్కీ వెల్లడి కీవ్‌,మార్చి8(జనం సాక్షి): రష్యా దాడులను శక్తివంచన లేకుండా తిప్పికొట్టేందుకు తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి …

మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట ఏదీ

కఠిన చర్యలు తీసుకోవడంలో పాలకుల విఫలం న్యూఢల్లీి,మార్చి8(జనం సాక్షి):అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను ఏటా జరుపుకుంటున్నా..వారి గురించి ఘనంగా చెప్పుకుంటున్నా దేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హింస …