జాతీయం

మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగాఎన్నికల పోలింగ్‌

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్‌ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లో ఒకే విడతలో పోలింగ్‌ ముగియనుంది. మూడు …

ఏడుగురు న్యాయమూర్తులుప్రమాణ స్వీకారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో (AP High court) కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి …

మున్సిపాలిటీఎన్నికల్లోతృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీక్లీన్‌స్వీప్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తనకు తిరుగులేదని సీఎం మమతా బెనర్జీ నేతృంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (TMC) మరోసారి నిరూపించుకున్నది. రాష్ట్రంలోని నాలుగు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఆ …

ఇవాళ పుల్వామా దాడికి మూడేళ్లు నిండాయి

గౌహ‌తి: . ఆ ఘోర ఉగ్ర దాడిలో 40 మంది భార‌తీయ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ అమ‌ర‌వీరుల‌కు అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ …

నిరుద్యోగ సమస్య తీరుస్తాం సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్

            చండీఘ‌డ్‌: పంజాబ్చ‌న్నీ ఇవాళ భారీ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ళ్లీ తాము అధికారంలోకి వ‌స్తే ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న …

హిజాబ్‌ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ

దీనిని జాతీయస్థాయి సమస్యగా చూడొద్దని హితవు న్యూఢల్లీి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  హిజాబ్‌ వివాదంపై మైనార్టీ విద్యార్థిని దాఖలు చేసిన పిటీషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యాసంస్థల్లో ధార్మిక …

గోవాను పట్టిపీడిస్తున్న నిరుద్యోగం

గోవాలో టూరిజం పునరుద్ధరణకు చర్యలు ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ హావిూలు పనాజీ,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  గోవా అభివృద్ధికి ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడం కీలకమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ …

ఆప్‌ అధికరాంలోకి వస్తే..కేజ్రీ వరాల జల్లు

  ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేస్తాం గృహాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా బడ్జెట్‌లో నాలుగో వంతు విద్యకు కేటాయిస్తాం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అరవింద్‌ …

సుప్రీంకు చేరిన హిజాబ్‌ వివాదం

` లిస్టింగ్‌పై పరిశీలిస్తామని వెల్లడి ` సంయమనం పాటించండి ` కర్ణాటక హైకోర్టు కీలక సూచన ` ఫిబ్రవరి 14న మరోసారి విచారణ జరుపుతామన్న న్యాయస్థానం దిల్లీ,ఫిబ్రవరి …

యూపీలో ప్రశాంతగా మొదటి విడత పోలింగ్‌

` తొలిదశలో 58.51 శాతం ఓటింగ్‌ ` మందకొడిగా సాగిన పోలింగ్‌ లక్నో,ఫిబ్రవరి 10(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరగిన మొదటి దశ పోలింగ్‌ ప్రశాంతంగా …