వార్తలు

రోటరీ క్లబ్ లో వరంగల్ తూర్పు మున్నూరు కాపు బాధ్యుల సమావేశం

రోటరీ క్లబ్ లో వరంగల్ తూర్పు మున్నూరు కాపు బాధ్యుల సమావేశం వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 18 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని అండర్ రైల్వే …

మెట్రోప్రయాణికుని వధ 10 రూ అదనపు వసూలు కు మెట్రో సిబ్బందిపై10 వేలు జరిమానా విధింపు.

మెట్రోప్రయాణికుని వధ 10 రూ అదనపు వసూలు కు మెట్రో సిబ్బందిపై10 వేలు జరిమానా విధింపు ఇల్లందు అక్టోబర్ 18 (జనం సాక్షి న్యూస్) హైదరాబాద్ లోని …

భవాని మాలదారులకు అన్నదానం చేసిన యాట వెంకటయ్య ఉపేంద్ర దంపతులు

భవాని మాలదారులకు అన్నదానం చేసిన యాట వెంకటయ్య ఉపేంద్ర దంపతులు ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 17 (జనంసాక్షిన్యూస్) పల్లెర్ల గ్రామంలో దుర్గామాతల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన యాట …

ప్యాకేజీలు ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి మాది కాదు

ప్యాకేజీలు ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి మాది కాదు  జనంసాక్షి, మంథని, అక్టోబర్ 17 : నాయకులకు ప్యాకేజీ ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి మాది కాదని …

ఇంటర్ స్థాయి విద్యార్థికి ఎంతో ప్రాముఖ్యమైనది

ఇంటర్ స్థాయి విద్యార్థికి ఎంతో ప్రాముఖ్యమైనది టేకులపల్లి,అక్టోబర్ 17( జనం సాక్షి ): ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ స్థాయిఎంతో ప్రాముఖ్యత కలిగినదని,ఉన్నత విద్యను అభ్యసించడానికి దోహదపడుతుందని ప్రభుత్వ …

మిర్యాలగూడ “టికెట్ కాంగ్రెస్” కే కేటాయించాలని కోరుతూ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వేలాదిమంది భారీ ర్యాలీతో పాదయాత్ర.

మిర్యాలగూడ “టికెట్ కాంగ్రెస్” కే కేటాయించాలని కోరుతూ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వేలాదిమంది భారీ ర్యాలీతో పాదయాత్ర మిర్యాలగూడ, అక్టోబర్ 17.జనం సాక్షి. మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ కే …

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన కన్నాల ఉప సర్పంచ్

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన కన్నాల ఉప సర్పంచ్ జనం సాక్షి మంథని : మంథని నియోజక వర్గం పరిధిలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల …

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 17 కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. టేక్మాల్ మండలంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో …

తెలంగాణలో బాగుపడుతున్న పల్లెలు

తెలంగాణలో బాగుపడుతున్న పల్లెలు వనపర్తి బ్యూరో అక్టోబర్17( జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రం లో పక్కా ప్రణాళికతో గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన తో బాగుపడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ …

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు డోర్నకల్, అక్టోబర్-17,జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి …