వార్తలు

కొనసాగుతున్న  మహబూబ్ నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

 మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల …

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్ల‌డికానున్నాయి. ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద …

నేడు కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్ గాంధీ, ఖర్గే కీలక భేటీ

జూన్ 4న కౌంటింగ్‌కు సన్నద్ధత, వ్యూహాలపై చర్చ అభ్యర్థులకు సూచనలు చేయనున్న పార్టీ అధిష్ఠానం   లోక్‌సభ ఎన్నికలు-2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని …

నా మాటలను గుర్తుపెట్టుకోండి!. నేను గుండు చేయించుకుంటా

మోదీ మళ్ళీ ప్రధాని అయితే : ఆప్‌ నేత సోమనాథ్ భారతి   నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోరన్న ఆప్ నేత బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు …

ఎసిబి వలలో లంచావతారులు

నలుగురు నీటిపారుదలవాఖ అధికారుల అరెస్ట ఓ అధికారం కోసం రాత్రంతా గాలించి పట్టివేత హైదరాబాద్‌,మే31(జనంసాక్షి): నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఓ …

దశాబ్ది వేళ సుందరీకరణ పనులు

నల్లగొండ,మే31 (జనంసాక్షి): తెలంగాణ సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని జూన్‌2 నుంచి ప్రారంభంకానున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో పరిసరాల …

ఉద్యోగుల జీవితాలతో చెలగాటం

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దుపై మౌనం ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని వైనం ఉద్యోగులకు లేని పెన్షన్‌ ప్రజాప్రతినిధులకు ఎందుకు న్యూఢల్లీి,మే31  (జనంసాక్షి):  కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) …

సర్వాంగ సుందరంగగా ట్యాంక్‌బండ్‌

దశాబ్ది ఉత్సవాల కోసం మెరుగులు హైదరాబాద్‌,మే31 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ప్రాంతాన్ని …

ఘోరం.. లోయలో బస్సు పడి 21 మంది మృతి..!

40 మంది వరకు గాయాలు జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో లోయలో పడిన బస్సు కొనసాగుతున్న సహాయక చర్యలు జమ్ము: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం …

అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం.. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం పేద కుటుంబాలను గుర్తించి ప్రతినెలా రూ.8500 ఇస్తాం పంజాబ్‌ రైతు బృందం క్యాంప్‌లో రాహుల్‌ …