వార్తలు

ప్రజావాణికి అనూహ్య స్పందన

ప్రజావాణికి రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదుదారులు నల్లగొండలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజావాణి నిర్వహణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ బ్యూరో,ఆగస్టు 29,(జనం సాక్షి) నల్గొండ జిల్లా …

మైసూరు దసరా ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

ఉత్సవాల కోసం చేరుకుంటున్న భారీ ఏనుగులు మైసూరు,ఆగస్ట్‌29 (జనం సాక్షి) దేశంలో అనేక ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగినా దసరా అంటే మైసూర్‌ ఉత్సవాలపైనే చర్చ ఉంటుంది. …

యూపి బుల్‌డోజర్లకు సమర్థన

తెలంగాణలో మాత్రం విమర్శలా ? బిజెపి ద్వంద్వ నీతికి సమాధానం చెప్పాలి హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనం సాక్షి) యూపి బుల్‌డోజర్లు తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాకపోతే అక్కడిలాగా ఇక్కడ …

హావిూలపై పెరుగుతున్న లెఫ్ట్‌ పార్టీల స్వరం

అమలు చేసి చూపాలన్న డిమాండ్‌ మరీ అంటకాగే చర్యలకు దూరంగా ఉండేయత్నాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనం సాక్షి) మొన్నటి ఎన్నికల్లో హస్తానికి చేరువైన సిపిఐ, సిపిఎంలు ఇప్పుడు కొంత …

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం …

జీతం రాలేదని అడిగితే ఉద్యోగం నుంచే పీకేశారు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగానే మారిపోయిందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి …

కవితపై మోటివేడెటడ్‌ కేసు

బెయిల్‌ రాకతో మరోమారు స్పష్టం బిఆర్‌ఎస్‌ నేతలు తలసాని, దాసోజు శ్రవణ్‌ హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు …

కర్నూలులోనూ హైడ్రా తరహా చర్యలు

భూ కబ్జాదారుల భరతం పట్టాల్సిందే దేవాలయ భూములను కూడా వదలని రియల్టర్లు చంద్రబాబు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలి ప్రజలు రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదు చేయాలి మాజీ …

టిడిపిలో చేరిన నూర్జహాన్‌ దంపతులు

కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్‌ అమరావతి,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ …

అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలు

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరిక విశాఖపట్టణం,ఆగస్టు 27(జనం సాక్షి):ఏపీలోని ఆర్థిక రాజధాని విశాఖలో అక్రమ నిర్మాణాలు చేపడితే హైదరాబాద్‌లో మాదిరిగా హైడ్రా తరహ చర్యలు మొదలు పెడుతామని …