వార్తలు

నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లి లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం గ్రామీణ జడ్పీటీసీ యేశ వాణి తిరుపతి, …

కబడ్డీ పోటీలలో జీనియస్ గామర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

శామీర్ పేట్, జనంసాక్షి : జగన్ గూడ జీనియస్ గ్రామర్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బి.సిద్ధార్థ్ మరియు డి. నర్సింలు స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలకు …

పాఠశాలకు మినీ ఆర్వో ప్లాంట్ సమకూర్చిన పూర్వ విద్యార్థులు

టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి ): తాము చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహాయం చేయాలి అన్న ఆలోచనను పూర్వ విద్యార్థులు నెరవేర్చి చూపారు. ఇల్లందు …

ఎర్రగడ్డ తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత డాక్టర్ కృష్ణ

జనగామ (జనంసాక్షి) సెప్టెంబర్25:జనగామ జిల్లా లోని ఎర్రగడ్డ తండా(మేకల గట్టు) గ్రామ యూత్ ఆధ్వర్యంలో గణేశుడి వద్ద ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని,భక్తులకు …

గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలిఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పటేల్

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 25 నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం గణేష్ నిమ్మజనానికి వీడ్కోలు ప్రశాంతంగా ముగసేలా చూడాలని పట్టణ ప్రజలు సహకరించాలని …

ఆశ వర్కర్లకు రు.18 వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి..!!

జనం సాక్షి /కొల్చారం ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, పిక్స్ డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని కొల్చారం మండల ఆశ వర్కర్ల సంఘం …

అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలి * ఐఎఫ్టియు నాయకులు షేక్ యాకుబ్ షావలి

టేకులపల్లి, సెప్టెంబర్ 25 (జనం సాక్షి ): గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్ల సమ్మె శిబిరానికి సోమవారం ఐ ఎఫ్ టి యు …

గ్రామ శాఖ అధ్యక్షున్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

జనం సాక్షి కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొంగోని సదయ్య తండ్రి ఇటీవల …

అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టండి.

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయాలి. పట్టణంలో వీధి కుక్కల బెడదను తొలగించండి. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం. 24వ వార్డ్ కౌన్సిలర్ సాహూ శ్రీలత …

సెగ్రిగేషన్ షెడ్లు,దాహానవాటికల పై అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్ళలి, వనపర్తి జడ్పీ చైర్మన్ అర్. లోక్ నాథ్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి) పెబ్బేర్ మండల పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ అర్. లోక్ నాథ్ రెడ్డి హాజరై …