వార్తలు

వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

జనంసాక్షి మంథని : ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ …

మట్టితో కాల్వను మూసివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

జనంసాక్షి, మంథని : చెరువు మట్టితో కాల్వను మూసివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మంథని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ …

రహదారుల మరమ్మతు చేపట్టాలని అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

జనంసాక్షి, మంథని : మంథని నియోజకవర్గం లో దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తులు చేయాలని కోరుతూ మంథనిలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ కు …

కరాటే పోటీల్లో విద్యార్థుల అద్భుత ప్రతిభ

జనంసాక్షి, మంథని : జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ షోటోఖాన్ కరాటే తార్ కప్ సిద్దిపేట లో మంథని షోటో ఖాన్ కరాటే విద్యార్థులు …

గ్రూప్ – 1 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం బే షరతుగా క్షమాపణ చెప్పాలి

జనంసాక్షి , మంథని : గ్రూప్ – 1 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం బే షరతుగా క్షమాపణ చెప్పాలని మంథని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం …

వినాయక గణపతి మండపాలను సందర్శించిన

పాడి శాలిని రెడ్డి వీణవంక సెప్టెంబర్ 25 (జనం సాక్షి) వీణవంక మండలంలోని పలు గ్రామాలలో “వినాయక మండపాలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి పాడి …

కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి:తెలంగాణ ఈ పంచాయతీ సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 25, జనం సాక్షి. తెలంగాణ ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పులుగారి నవీన్ …

గణేష్ నిమజ్జనానికి గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన డి.ఎస్.పి..

ధర్మపురి ( జనం సాక్షి) పదకొండురోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథునికి, వీడ్కోలు పలికే కార్యక్రమమైన నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు …

పేద ప్రజలు ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు ప్రభుత్వం పై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డి బి దేవేందర్ ఆగ్రహం

సికింద్రాబాద్ ఆర్ సి సెప్టెంబర్ 25 (జనం సాక్షి ) కంటోన్మెంట్ పేద ప్రజలు ను ఇంకెన్ని ఎన్నాళ్లు తిప్పుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డిపి …

తాండూరు లో…వినాయక నిమర్జనానికి సహాకరించి ప్రతిఒక్కరి కృతజ్ఞతలు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి.

తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)తాండూర్ పట్టణం లోజరిగిన వినాయక నిమర్జనంలో ఎలాంటి అవంచానియమైన సంఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు సహకరించిన ఉత్సవ కమిటీ వారికీ, ప్రజాప్రతినిధులకు,వివిధ శాఖల …