వార్తలు

సీఎం పదవి నుంచి తొలగించాలనడం అవివేకం

` కేజ్రీవాల్‌కు వ్యతిరేక పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): కేజీవ్రాల్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా …

తెలంగాణలో కొత్తశక్తిగా భాజపా

` అందులో ఏ మాత్రం సందేహం లేదు ` పట్టణాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా భాజపాకే అనుకూలం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో భాజపా …

మాధవీలతపై కేసు నమోదు

` ముస్లిం ఓటర్ల ఐడి పరిశీలించిన హైదరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి హైదరాబాద్‌(జనంసాక్షి):నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత తన నియోజకవర్గంలోని …

లోక్‌సభ ఎన్నికలకు విశేశస్పందన

` తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌ ` భద్రత మధ్య ఈవీఎంల తరలింపు ` రాష్ట్రవ్యాప్తంగా 38 కేసులు నమోదు ` సీఈవో వికాస్‌రాజ్‌ ` తుది ఓటింగ్‌ …

పోలింగ్‌ ప్రశాంతం

` తెలంగాణలో ముగిసిన ఓటింగ్‌ ` 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్‌ ` 6 గంటల వరకు 75 శాతం వరకు నమోదైనట్లు అంచనా …

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ గాదరి కిశోర్ కుమార్ గారి దంపతులు.

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం:తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు వారి సతీమణి శ్రీమతి గాదరి కమల గారితో కలిసి తిరుమలగిరి పట్టణంలోని బూత్ …

ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించండి

తూప్రాన్ మే 11( జనం సాక్షి) ::: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరి చేరాలంటే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు …

సోనియా రుణం తీర్చుకుందాం

బచ్చన్నపేట మే 11 ( జనం సాక్షి) అందరికీ సంక్షేమ పథకాలు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే సమయం …

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు : శివగౌనీ పెంటగౌడ్

తూప్రాన్ మే 11( జనం సాక్షి) : తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీ అని ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ఓటు హోదా అని కాంగ్రెస్ …

క్యామ మల్లేష్ ను గెలిపించండి. సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు..గంగం సతీష్ రెడ్డి

బచ్చన్నపేట మే 11( జనం సాక్షి) భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బచ్చన్నపేట …