వార్తలు

అట్టహాసంగా ప్రారంభమైన ఉద్యమ జర్నలిస్టుల సమావేశం

హైదరాబాద్ : బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సమావేశం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. అతిథులు, ప్రముఖ జర్నలిస్టులు హాజరై ప్రసంగిస్తున్నారు. ఉద్యమ …

తిరుమలలో మరోసారి చిరుత అలజడి

తిరుపతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి):   తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సవిూపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో …

చలికి గజగజ వణుకుతున్న ఆంధ్రప్రదేశ్‌  

అమరావతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా …

తెంలగాణలో నూతన సంవత్సర వేడుకులకు నిబంధనలు  

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 జనంసాక్షి) : మరో పది రోజుల్లో కొత్త ఏడాది పలుకరించబోతుంది. సం బరాలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. యువతీయువకులను ఆకట్టుకునేం దుకు …

రేపు కలెక్టర్లతో కీలక అంశాలపై సమావేశం కానున్నా ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక …

నిరుద్యోగాన్ని  పట్టించుకోని మోడీ సర్కార్‌

తిరోగమన విధానాలతో పరిశ్రమల మూత కార్పోరేట్లకు దోచిపెట్టడంతో బ్యాంకులపై భారం న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మభ్య పెట్టిన మోడీ …

ఆర్థిక విధానాలను సవిూక్షించుకోవాలి

ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు రావాలి కూడు,గూడు, గుడ్డ అందేలా చూడాలి న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. అయినా …

పర్యావరణ హితం పట్టని పాలకులు న్యూఢల్లీి

పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్యం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. ఢల్లీి విషయమే తసీఉకుంటే వాతావరణ కాలుష్యం …

భళా.. ఆకాశ్‌

` ఏకకాలంలో 4 లక్ష్యాలను ఢీ కొట్టిన ఆధునాతన క్షిపణి వ్యవస్థ ` డీఆర్‌డీవో అద్భుత విజయం దిల్లీ(జనంసాక్షి):రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ఆకాశ్‌ …

మైనర్‌ బాలికపై అత్యాచారం..

భాజపా ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష సోన్‌భద్ర(జనంసాక్షి): మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన …