వార్తలు

జూలై 12నుంచి ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిఫ్‌

హైదరాబాద్‌:జూలై 12నుంచి 14వరకు హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ జరగనున్నాయి. ఇండియన్‌ సాకర్‌ పుట్‌బాల్‌ ఫెడరేషన్‌,  రాజీవ్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటిల్లో 18 రాష్ట్రల జట్లు పాల్గోననున్నాయని …

జయలలితతో అద్వానీ భేటీ

  న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై చర్చించేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) కార్యనిర్వాహక అధ్యక్షుడు, బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ గురవారం తమిళనాడు ముఖ్యమంత్రి, …

వరికి మద్దతు ధర పెంపు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.

అట్టహాసంగ రామ్‌చరణ్‌ ఉపాసనల వివాహం

హైదరాబాద్‌: చిరంజీవి తనయుడు ప్రముఖ సిని హీరో రాంచరణ్‌ ఉపాసనల వివాహం ఈ రోజు ఉదయం మొయినాబాద్‌లోని టెంపుల్‌ ట్రీ పాంహౌస్‌లో భారి వివాహ వేదికపై అంగరంగ …

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు

హైదరాబాద్‌: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 11 మంది

`విశాఖపట్నం : స్టీల్‌ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఈ రోజుకు 11కు చేరుకుంది. కేజీహెచ్‌ మార్చురీలో మృతదేహలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృత …

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్న కేంద్ర ఉక్కు మంత్రి

హైదరాబాద్‌:విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద స్థలాన్ని ఈ రోజు ఉక్కుశాఖ మంత్రి బేణిప్రసాద్‌ సంధర్శించి అధికారులను వివరాలను అడిగిఆ తెలుసుకుని అనంతరం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాధితులను సరామర్శించ …

ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: తనపై మోపిన అభియోగాలను తొలగించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్యణ్యం దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలుచేయాడానికి సీబీఐ న్యాయస్థానాన్ని గడువు కోరింది. దాంతో …

2014 మన్మోహనే ప్రధాని : ద్వివేది

ఢిల్లీ : 2041 వరకు మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉంటారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిని మన్మోహన్‌ సింగ్‌ పేరు …

మరోసారి స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ద్రవ్యోల్బణం స్వల్పంగ మరోసారి పెరిగింది. ఏప్రిల్‌ నెలలో 7.23 గా ఉన్న ద్రవ్యోల్బణం మే  నెలలో 7.55 శాతానికి పెరిగింది.