వార్తలు

రాయల తెలంగాణ అంగీకరించే ప్రసక్తే లేదు: ఆమోన్‌

హైదరాబాద్‌: రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని కాంగ్రేస్‌ సీనియర్‌ నేత కె.ఆర్‌. ఆమోన్‌ స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వాదన తెరపైకి తెస్నున్నారని, …

యూరోకప్‌ విజేతగా మళ్లీస్పెయిన్‌

కీప్‌: యూరోకప్‌-2012 ఛాపియన్‌ఫిప్‌ స్పెయిన్‌ వశమైంది. ఇటలీతో ఆదివారం జరిగిన తుది పోరులో 4-0 గోల్స్‌ తేడాలో ఆ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. యూరెకప్‌లో వరసగా …

ఆన్‌లైన్‌ మోసలకు పాల్పడుతున్న 9మంది అరెస్ట్‌

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో తొమ్మిది మందిని పంజగుట్టా పోలీసులు అరెస్ట్‌ చేశారు వీరితోపాటు ఒక నైజీరీయన్‌ కూడా ఉన్నాడు.

చంద్రబాబు, నారాయణ విడుదల

హైదరాబద్‌: రైతు సమస్యలపై ధర్పా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని బంజారాహిల్స్‌ పోలీసులు …

ఉపాధ్యాయుని వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య యత్నం

హైదరాబాద్‌: రాయదుర్గంలో పాఠశాల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పాడుతున్నాడు. వేధింపులకు తాట్టుకో లేక పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి  యత్నించింది. పూర్తి వివరాలు తెలియరాలేదు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు మహబూబ్‌నగర్‌: బూత్పూరు సమీపంలో రహదారి పై సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని అదుపు తప్పిన ఓ డీసీఎం వ్యాన్‌ వెనుక నుంచి …

ఎరువుల అక్రమ మళ్లింపును అపాలని రాష్ట్రాలను అదేశించిన కేంద్రం

న్యూఢిల్లి: రాయితీల దుర్వినియోగం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎరువుల అక్రమ మళ్లింపును అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను అదేశించింది. ప్రత్యేకించి గుజరాత్‌, మహరాష్ట్ర, హర్యానాల్లో …

20సూత్రాల అమలలో ఆంద్రప్రదేశ్‌ ఆగ్రస్థనంలో ఉంది

హైదరాబాద్‌: 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటేనే ప్రజలు అధికారమిచ్చారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు. 20సూత్రాల కార్యక్రమం అమలులో ఆంద్రప్రదేశ్‌ అగ్రస్థానంలో …

చంద్రబాబు, నారాయణ అరెస్ట్‌

హైదరాబద్‌: రైతు సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

అఫ్ఘాన్‌లో ముగ్గురు నాటో సైనికులు మృతి

కాబూల్‌: పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాటో దళాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆఫ్ఘన్‌ జాతీయ …