Main

లోక్‌సభ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ సన్నద్దత

16సీట్లు గెలుపే లక్ష్యంగా కార్యాచరణ 6నుంచి సన్నాహాక సమావేశాలు కెటిఆర్‌ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు హైదరాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి …

ఐటీగ్రిడ్‌ కేసులో..  కీలక ఆధారాలు లభ్యమయ్యాయి

– సేవామిత్ర యాప్‌ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు – డేటా అమెజాన్‌ సర్వీస్‌లో భద్రపర్చారు – అమెజాన్‌ వెబ్‌ సర్వేసెస్‌కు నోటీసులు జారీచేశాం – వారం …

టీడీపీ అంటే ‘తెలుగు డేటా దొంగల పార్టీ’

– రాష్ట్ర ప్రజల డేటామొత్తం బయటకెళ్లింది – ఇదిచాలా ప్రమాదకరం విషయం – వైసీపీ ఓట్ల తొలగింపు కోసమే ఇలాంటి చర్యలకు టీడీపీ దిగింది – ఐటీ …

కాంగ్రెస్‌లో చేరిన వారికి..  విూరెంతించారు?

– తెరాసకు డబ్బులిచ్చి చేర్చుకోవాల్సిన అవసరం లేదు – అభివృద్ధిని చూసి తెరాసలో చేరుతున్నారు – ఐటీ గ్రిడ్‌ తప్పుచేయకపోతే బాబుకు భయమెందుకు – ఫిర్యాదు చేస్తే …

ఈ-నామ్‌కు ఎగనామం పెడుతున్న ట్రేడర్లు

మిర్చి రైతులకు చుక్కలు చూపిస్తున్న మార్కెట్లు ఇంకా దృష్టి సారించని వ్యవసాయశాఖ మంత్రి హైదరాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశ పెట్‌ఇన ఈ -నామ్‌ విధానం అమలులో అభాసుపాలయ్యింది. …

ఆధునిక వ్యవసాయ పద్దతుల వినియోగం

ఇక్రిశాట్‌ సహకారం తీసుకోనున్న వ్యవసాయ శాఖ హైదరాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి):అధునిక సాంకేతికతను వ్యవసాయానికి జోడించి రైతులకు సకాలంలో సలహాలు, సూచనలు అందేలా ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇక్రిశాట్‌ …

కేసీఆర్‌ వర్సెస్‌ భట్టి విక్రమార్క

– ఇరువురికి మధ్య అసెంబ్లీలో సాగిన మాటల యుద్ధం – అంకెల గారడితో సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న భట్టి – ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం – …

దేశానికి కెసిఆర్‌ నాయకత్వం అవసరం: పల్లా

1నుంచి టిఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ …

ముగిసిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు

నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి(73) అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. బాల్‌రెడ్డి …

బాధ్యతలు చేపట్టిన కొప్పుల

హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):   సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ బ్లాక్‌ లో పండితుల ఆశీర్వచనాల మధ్య.. ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్‌ …