Main

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ సానుభూతిపరులు ఉన్నారనే అనుమానంతో దాడులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర నిఘావర్గాల …

ప్రజలపై పన్నులు వేస్తే ప్రజా ఉద్యమం చేపడతాం : షబ్బీర్ అలీ

హైదరాబాద్: తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ చెప్పారు.గురువారం మండలి ఛైర్మన్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో …

పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొన్న లారీ

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సవిూపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పోలీస్‌ …

సుల్తాన్ బజార్ దోపిడి కేసును చేధించిన పోలీసులు

టైర్ల వ్యాపారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. దాడి జరిగిన 12 గంటలలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి …

వివాహేతర సంబంధంతో వ్యక్తి దారుణ హత్య

ఏటూరునాగారం: వివాహేతర సంబంధం ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం ఆకుల వారి గణపురానికి చెందిన కేతిరి …

‘ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం భర్తే హత్య చేశాడు’

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో మృతిచెందిన రమ్యకృష్ణ మృతదేహానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.. మృతురాలిని ఆమె భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.. రెండున్నర కోట్ల రూపాయల …

సర్కార్ భూములను విక్రయించిన టీ.ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణరాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను విక్రయించాలని సర్కార్ భావించింది. అనుకున్నదే తడవుగా ఈ మేరకు టీఎస్ ఐసీసీ ద్వారా విక్రయానికి పూనుకుంది.ఈ …

హైదరాబాద్‌లో యాపిల్‌

రేపే డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం  తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ?  సీఈవో టిమ్‌ కుక్‌ రాకపై సస్పెన్స్‌  భారత్ మార్కెట్‌పై దృష్టి   హైదరాబాద్‌: గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ల బాటలో …

బిల్డింగ్‌ పైనుంచి పడి బాలుడి మృతి

దుండిగల్‌(సికింద్రాబాద్) : ఐదంతస్థుల భవనం మీద తమ్ముడితో ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా చికిత్స …

పాతబస్తీలో కార్డన్ సెర్చ్, ఐదుగురు రౌడీషీటర్ల అరెస్ట్

హైదరాబాద్ కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో సౌత్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా 71 మంది …