Main

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో …

16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షసమావేశంనిర్వహించనున్నారు.ఈనెల 16న హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. …

సాంఘిక సంక్షేమ గురుకుల హాస్ట‌ల్‌లో ఎలుక‌ల స్వైర విహారం

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌తి రోజు ఏదో ఒక స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అల్పాహారంలో బ‌ల్లులు, క‌లుషితం ఆహారం తిని అస్వ‌స్థ‌త‌కు …

రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడం కాదు.. చదవాలి, పాటించాలి

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ రెండు నాల్కల వైఖరి ఆస్కార్‌ విజేతలా రాహుల్‌ పోజులొద్దు.. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు ఎమ్మెల్యేల కోసం ఇంటింటికీ రేవంత్‌.. ఫిరాయింపులపై పోరాటమే న్యాయం కోసం …

ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం

ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి.. నేరుగా దగ్గరికి తీసుకెళ్లాడు. కారును వేగంగా …

నేడు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్యటన

సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో పర్యటించ‌నున్నారు. ప‌ర్యటనలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. …

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్‌: కేటీఆర్‌

పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్‌ …

ఎంపీటీసీ భారతమ్మ గోపాల్ కు ఘనంగా సన్మానం

వలిగొండ జూలై 06 ( జనం సాక్షి) : మండల పరిధిలోని టేకుల సోమారం గ్రామ ఎంపీటీసీ చేగూరి భారతమ్మ గోపాల్ లా పదవి విరమణ సందర్భంగా …

రుద్రంగిలో ఘోర రోడ్డు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి గ్రామ శివారులో కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనంపై …

కరెంట్ షాక్ తో రైతుకు తీవ్ర గాయాలు

దౌలతాబాద్ జూన్ 14(జనం సాక్షి ) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రానికి చెందిన రైతు గుండెకాయ గణేష్ 38 s% కిష్టయ్య తన పొలం వద్ద …