Main

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. న‌మ్మ‌క‌మే దానికి పునాది: ప్ర‌ధాని మోదీ

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. దానికి న‌మ్మ‌క‌మే పునాది అని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ నేత‌గా త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. …

9నప్ర‌ధాని మోదీ ప్ర‌మాణ స్వీకారం

మూడ‌వ సారి ప్ర‌ధానిగా మోదీ ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూట‌మి మీటింగ్ జ‌రిగింది. ఆ స‌మావేశానికి వ‌చ్చిన …

ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా

ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము …

జనంసాక్షి సర్వే ఎట్లుంది..?

హైదరాబాద్‌ : ‘‘అవునూ.. జనంసాక్షి సర్వే ఎట్లుంది..? ఎవరికి మెజారిటీ ఇస్తుంది..? ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తుండ్రు..? ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతుండ్రు..? సర్వేలో ఇంకేం విషయాలు తెలిశాయి? …

త‌న కొడుకును చంద్రబాబుకు ప‌రిచయం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయ‌గా.. ఏకంగా …

కాంగ్రెస్ అభ్యర్థిపై ఖలిస్థానీ నేత ముందంజ

        చండిఘర్ : ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద …

భారీ మెజారిటీ దిశగా బండి

            కరీంనగర్ : కరీంనగర్లోక్ సభ నియోజకవర్గం నంబరు(03) 12వ రౌండ్ పూర్తయ్యేసరికి బండి సంజయ్ -బిజెపి పార్టీ అభ్యర్ధి …

తొలి విజయం అమిత్‌ షాదే…

గాంధీనగర్‌: ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి …

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు మే 15 (జనం సాక్షి)అయ్యప్ప స్వామి భక్తుడైన పైలెట్ రోహిత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. …

రేపు దేవరకొండకు రానున్న తీన్మార్ మల్లన్న

      దేవరకొండ జనం సాక్షి మే 15 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి తీన్మార్ మల్లన్న రాక ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, కార్యాచర‌ణ‌పై …