హైదరాబాద్

రెండేళ్ల తర్వాత కూడా కేసీఆర్‌ను నిందిస్తారా?

` కాంగ్రెస్‌ నేతలు ప్రతిదానికీ ఇంకా ఆయన్నే విమర్శిస్తున్నారు ` హామీల అమలుపై అడిగితే బెదిరింపులా!:కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిరచాలని పార్టీ శ్రేణులను …

సరిగ్గా వాదనలు వినిపించలేదనుకుంట!

` కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో నేను ఏం చేయగలను ` సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు ` మహారాష్ట్రలో …

రిజర్వేషన్‌కు కట్టుబడ్డాం

` కాంగ్రెస్‌ చేసిన చట్టాలకు ఎన్డీయే తూట్లు పొడిచింది ` ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీన పరిచారు ` ఆర్టీఐను నీరు గార్చేందుకే …

హైదరాబాద్‌ శివారులో డ్రైపోర్టు

– రేపల్లె-మచిలీపట్నం రైల్వేలైనే కీలకం ` తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ` తుది దశలో ఉన్న సర్వే ప్రక్రియ హైదరాబాద్‌(జనంసాక్షి):రేపల్లె-మచిలీపట్నం రైలు మార్గం పూర్తయితే సరకు …

42% రిజర్వేషన్‌ సాధనకు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు

` బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతం ` బీసీ జేఏసీ చైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య, వర్కింగ్‌ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ` రిజర్వేషన్ల సాధన కోసం …

“బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ

ఖమ్మం (జనంసాక్షి) : తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు బూతు మాస్టర్ పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు, …

అవినీతి తిమింగలం

` కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె ` మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారి జీపీ మెహ్రా అవినీతి బాగోతం భోపాల్‌(జనంసాక్షి):కోట్ల …

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలు

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘‘కుంకటి వెంకటయ్య అలియాస్‌ …

ఆశలు ఆవిరి..

` ట్రంప్‌కి దక్కని నోబెల్‌ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి భారీ షాక్‌ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు. …

మరియా కొరీనాను వరించిన నోబెల్‌ శాంతి బహుమతి

` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం ` నోబెల్‌ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితమన్న విజేత స్వీడన్‌(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి  …