హైదరాబాద్

విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నం

ఖమ్మం: కొత్తగూడెం రాజీవ్‌ పార్క్‌ వద్ద విద్యార్ధునులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విద్యార్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమైఔ అడ్డుకున్నారు. స్థానికులు ఆటో డ్రైవర్లకు …

మంత్రి పార్ధసారధి అఫిడవిట్లపై ఈసీలో కదలిక

హైదరాబాద్‌: మంత్రి పార్ధసారధి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆఫిడవిట్‌ను పరిశీలించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. పార్ధసారధి ఆఫిడవిట్లపై మాజీ ఐఏఎస్‌ అధికారి …

రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మునియప్ప

నెల్లూరు: నెల్లూరు వద్ద జరిగిన రైలు ప్రమాద స్థలాన్ని రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప పరిశీలించారు. మృత దేహాలను రేపటి వరకు నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉంచుతామని …

ప్రయాణికుల భద్రత గాలికి

ఖమ్మం: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారిందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ …

ప్రమాదంపై ప్రధాని ఆరా

హైదరాబాద్‌: నెల్లూరులో జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల …

మంత్రి పార్థసారథి ఆఫిడవిట్లపై ఈసీలో కదలిక

హైదరాబాద్‌: మంత్రి పార్థసారధి సమర్పించిన ఆఫిడవిట్లపై ఈసీలో కదలిక మొదలైంది. పార్థసారథి ఆఫిడవిట్‌ను పరిశీలించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీచేశారు. మంత్రి …

దశరథరామిరెడ్డికి ఐదురోజుల ఏసీబీ కస్టడీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో దశరథరామిరెడ్డిని న్యాయస్థానం ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దశరథరామిరెడ్డిని …

మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు కన్నుమూత

పశ్చిమగోదావరి: మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు సోమవారం సాయంత్రం కన్నుముశారు. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. …

పక్షంలోగా అన్ని శాఖల సమాధానాలు ఇవ్వాలి

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్నన ప్రశ్నలు, శూన్యగంటకు సంబంధించి పక్షం రోజుల్లోగా అన్ని శాఖలు సమాధాలు ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని శాషనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. …

‘పశ్చిమ’లో పట్టపగలే చోరీలు

దేవుడి నగలనూ వదలని దొంగలు ప్రేక్షక పాత్రలో పోలీసులు ఏలూరు, జూలై 30 : ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గృహ సముదాయానికేకాదు, …

తాజావార్తలు