జిల్లా వార్తలు

వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే..

అప్పుడప్పుడు పలువురి వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అవుతుంటాయి. రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలవి ఎక్కువగా హ్యాక్ అయినట్లు చూస్తుంటాం. దీంతోపాటు వ్యాపారులు లేదా పలువురు మధ్యతరగతి ప్రజల …

కౌడిపల్లి వద్ద రెండు కార్లు ఢీ.. చిన్నారి సహా దంపతులు మృతి

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ …

రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ ద్వేయం

మహబూబాబాద్ ప్రతినిధి (జనంసాక్షి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి ఎర్రబెల్లి …

వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా …

బిఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలి

మహబూబాబాద్ , (జనంసాక్షి): మహబూబాబాద్ బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శాసన మండలి సభ్యులు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ …

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో గల మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ …

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా …

కాంగ్రెస్ నాయకుల్లారా.. జర జాగ్రత్త..!

మంథని, (జనంసాక్షి) : అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా జర జాగ్రత్తగా ఉండండి. .!, అధిష్టానానికి దగ్గరగా ఉన్న, దగ్గరవుతున్న నాయకులను, నమ్మకస్తులను వారి నుంచి దూరం …

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే జీఎస్సార్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …

ఇంటర్మీడియట్ ఫలితాలు 22న

 హైదరాబాద్ (జనంసాక్షి): ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి …