జిల్లా వార్తలు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 18 : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే …

అణగారిన కులాలకే రాజ్యాధికారం

ఆదిలాబాద్‌్‌, జూలై 18 : అట్టడుగు వర్గాల వారికి రాజ్యాధికారం సాధించేందుకే ఎమ్మార్‌పీఎస్‌ పోరాడుతుందని అనగారిన కులాల సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి హైదర్‌ పేర్కొన్నారు. దళితులు, …

సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌

ఆదిలాబాద్‌్‌, జూలై 18: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మెకు దీటుగా సెప్టెంబర్‌ 30న హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్‌ …

నేడు కళాశాలల బంద్‌

ఆదిలాబాద్‌్‌, జూలై 18: డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న జిల్లాలోని డిగ్రీ కళాశాలలకు బంద్‌ పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు …

పీఆర్‌సీ కోసం ఉద్యోగుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 18 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ (పీఆర్‌సి) వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా …

సిమెంట్‌ ఫ్యాక్టరీ మూతకు ఆదేశం

ఆదిలాబాద్‌్‌, జూలై 18: జిల్లాలో అతిపెద్దదైన ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమ అయిన సిమెంట్‌ ఫ్యాక్టరీ త్వరలో మూతపడనున్నది. గత కొంత కాలంగా సీసీఐ పునప్రారంభం అవుతుందని …

సిరియాలో బాంబుపేలుడు, రక్షణశాఖ మంత్రి మృతి

సిరియా:డమాస్కన్‌: సిరియా రాజధాని డమాస్కన్‌లో జరిగిన ఓ బాంబు పేలుడులో రక్షణ మంత్రి జనరల్‌ దావుద్‌ రజా మృతి చెందారు. డమాస్కన్‌లోని రక్షణశాఖ కార్యాలయంలో అయన క్యాబినేట్‌ …

మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ సమావేశం అయింది. సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉప ఎన్నికల పరాజయం, పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై …

పశువులకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలి

కరీంనగర్‌, జూలై 18 : ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పశువులు, గొర్రెలు, మేకలకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించాలని ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగరరావు అన్నారు. మెట్‌పల్లి మండలంలోని …

తెలంగాణపై వైఎస్‌ విజయమ్మ స్పష్టమైన వైఖరి తెలపాలి

కరీంనగర్‌, జూలై 18 : తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపిన తరువాతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పట్టణంలో అడుగు పెట్టాలని మహిళలు …