జిల్లా వార్తలు

ఎస్సైపై చేయిచేసుకున్న మహిళ

హైదరాబాద్‌: ఓ మహిళ ట్రాఫిక్‌ ఎస్సైపై చేయిచేసుకున్న సంఘటన అమీర్‌పేటలో చోటుచేసుకుంది. నోపార్కింగ్‌ ప్రాంతంలో కారు నిలిపినందుకు దివ్య అనే మహిళకు ట్రాఫిక్‌ ఎస్సై రాజగోపాల్‌ 200రూపాయల …

ఎంపీల నకీలీ సంతకాలతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌

ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపీల నకీల సంతకాలతో నరేంద్రనాథ్‌ దూబే అనే వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. ఈ విషయాన్ని  గుర్తించిన లోక్‌సభ …

ప్రణబ్‌కు ఓటు….జగన్‌కు బెయిల్‌…:వినోద్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్‌ఎస్‌ నేత వినోద తెలియజేశారు.ప్రణబ్‌ముఖర్జీకి ఓటు…జగన్‌కు బెయిల్‌..అన్ని విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ల …

ప్రణబ్‌ న్యాయం చేయగలరు: మేకపాటి

హైదరాబాద్‌: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ బలపరిచిన అభ్యర్థులకే తమ  ఓటు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ అధినేతగా …

కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మైనార్టీల అభివృద్ధి: డీఎస్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మైనార్టీలు అభివృద్ధి చెందారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌ అన్నారు. గాంధీభవన్‌లో ఈ రోజు నిర్వహించిన పీసీసీ …

మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది

హైదరాబాద్‌: రాష్ట్రంలో మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని పిసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పిసీసీ రాష్ట్రస్థాయి మైనార్టీల సమావేశంలో …

ప్రణబ్‌కు ఓటేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం

హైదరాబాద్‌:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొననుంది. ఈ మేరకు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకే ఓటేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రపతి …

విజయవాడలో కారీరీష్టి యాగం

విజయవాడ: వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధింగా పండేందుకు తిరుమల తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడలో కారీరీష్టి యాగం విజయవాడలో నిర్వహిస్తున్నారు. నగరంలో టీటీడీ కల్యాణమండపం మూడు …

మూడో రోజుకు చేరిన తెదేపా మహాపాదయాత్ర

ఏలూరు: పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలో విస్తరించి ఉన్న  కొల్లేరు పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన మహా పాదయాత్ర మూడో రోజుకు చేరింది. తెదేపా ఎమ్మెల్యేలు కలువపూడి …

కురియస్‌ మ్యాథ్యూస్‌ ఘరానా మోసం

రంగారెడ్డి: దుండిగల్‌లో డాన్‌బాస్కో పాఠశాల డైరెక్టర్‌ కురియస్‌ మ్యాథ్యూస్‌ ఘరానా మోసానికి పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో రూ. 4 కోట్లు వసూలు చేసి మ్యాథ్యూస్‌ …