జిల్లా వార్తలు

విద్యుత్‌ కోతతో పరిస్థితి అగమ్మగోచరం

గాజువాక:రాష్ట్రప్రభుత్వం కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ అన్నారు.ప్రభుత్వ అసమర్ధత వల్లే వ్యాదులు వ్యాపిస్తున్నాయని ఆరోపించారు.ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో భాగంగా సీపీఐ ఇచ్చిన …

లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన పురంధేశ్వరి

విశాఖ:విశాఖ-ముంబయి లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ మద్య నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు.విశాఖ షిర్డీ విశాఖ-చెన్నై మద్య రావాల్సిన రైళ్లు త్వరలో …

మావారి జాడ చెప్పండయ్యా..!

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తమ వారి నుంచి ఎటువంటి సమాచారం లేదని నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల బంధువులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వంతెన తెగిపోవడంతో …

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లేసమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి!

టీడీపీ నేత రేవంతరెడ్డి హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : హరితాంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి ఆరోపించారు. …

పార్టీలు మారే వారికి బుద్ధి చెప్పండి

ప్రజలకు పిలుపునిచ్చిన బాలకృష్ణ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : 2014 ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి చంద్రబాబేనని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. నగరంలోని బసవతారకం …

లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : పాతబస్తీలో లాల్‌దర్వాజ బోనాలు సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు …

మమత మాకే ఓటేస్తారు

న్యూఢిల్లీ, జూలై 14 : బెంగాల్‌ ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎటువైపు మొగ్గుచూపుతారనే సందిగ్ధం ఇంకా వీడలేదు. మమతా మాత్రం యూపీఏ …

కింగ్‌ఫిషర్‌లో కొనసాగుతున్న సమ్మె

ముంబరు : కింగ్‌ ఫిషర్‌లో సమ్మె శనివారం కూడా కొనసాగింది. దీంతో పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముంబయి నుంచి మూడు, ఢిల్లీ నుంచి వెళ్లే …

గౌహతి ఘటన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు

అసోం, జూలై 14 (జనంసాక్షి) : అసోంలోని గౌహతిలో ఒక బార్‌ ముందు అందరూ చూస్తుండగానే ఒక బాలిక దుస్తులు చించివేసి లైంగికంగా వేధించిన ఘటనలో నిందితుల …

చిట్టీ వ్యాపారిని పట్టుకోండి..న్యాయం చేయండి

పోలీసులను ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : చీటిల పేరిట వసూలు చేసిన డబ్బుతో ఉడాయించిన ప్రబుద్ధుడి ఉదంతం శనివారంనాడు జగద్గరిగుట్టలో వెలుగు చూసింది. …