జిల్లా వార్తలు

వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదం

భారీగా ఆస్తి నష్టం హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : నాచారంలోని ఒక టింబర్‌డిపోలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు లేవడంతో పనిచేసే …

యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ …

రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వంశీచందర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్ర యువజన కాంగ్రెస్‌కు జరిగిన ప్రతిష్టాత్మకమైన సంస్థాగత ఎన్నికల్లో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ వంశీచందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ …

డైట్‌ సెట్‌కు 3 లక్షలకు పైగా అభ్యర్థులు

హైదారాబాద్‌: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌ సెట్‌ ఆదివారం జరగనుంది. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు డైట్‌ సెట్‌ జరుగుతుంది. పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా …

సెప్టెంబర్‌ 30న దూం తడాకే వలసాంధ్ర్ర పాలనకు చరమగీతం

-జిల్లాలో మెడికల్‌ కాలేజిని ఏర్పాటుచేయాలి -ఈజిప్ట్‌ తరహాలో ఉద్యమం -తెలంగాణ ప్రజలను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారు. -నాటి నుండి నేటివరకు తెలంగాణకు అన్యాయమే -వనరుల దోపిడికి వ్యతిరేకంగా …

రాష్ట్రపతి ఎన్నికల్లోపే తెలంగాణ ఇవ్వాలి

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికలో్లప తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్‌ వెంకట రాజు, ఎడవేన రమేష్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ …

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

రామడుగు,జూలై 14(జనంసాక్షి): రామడుగు మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కట్టరవీందర్‌, జిల్లా పంచాయితీ సెల్‌ కన్వినర్‌ …

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం..

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను శనివారం స్థానిక తెలంగాణ చౌక్‌లో తెలంగాణ వాదులు దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులను …

యూనియన్‌ బ్యాంక్‌ ఎటిఎం కార్డులున్నవారికి ఉచిత ప్రమాదభీమా…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఎటిఎం కార్డులున్న వారికి ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు హైద్రాబాద్‌ ప్రాంతీయ ఎజిఎం ఎస్‌ఎన్‌ విశ్వేశ్వర తెలిపారు. …

నగర సమస్యలపై కమిషనర్‌తో ముఖాముఖి…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): నగర సమస్యలు, రోడ్ల వెడల్పు, అభివృద్ది అంశంపై నేడు ఫిల్మ్‌ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కమిషనర్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా …