జిల్లా వార్తలు
ముగిసిన యాదగిరి కస్టడీ
హైదరాబాద్:గాలి బెయిల్ ముడుపుల కేసులో యాదగిరికి ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.దాంతో అతడిని ఈరోజు చర్లపల్లి జైలుకు తరలించారు.
జగన్ను రేపు మరోసారి విచారించనున్న ఈడీ
హైదరాబాద్:ఈడీ అధికారులు ఈరోజు చంచల్గూడ కేంద్ర కారాగారంలో వైఎస్ జగన్ను విచారించారు.ఈడీ అదికారుల విచారణ రేపు కూడా కొనసాగుతుంది.
నిలిచిన గూడ్స్:రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజావార్తలు
- పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి
- విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే
- అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి
- గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు
- చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి
- పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం
- మా బాధలను అర్ధం చేసుకోండి
- పేదల భూములపై కాంగ్రెస్ కుట్ర
- మూడో రోజుకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
- పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
- మరిన్ని వార్తలు