జిల్లా వార్తలు

అస్సాంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం బాలిక వేధింపు ఘటనలో నలుగురి అరెస్టు

గౌహతి, జూలై 13 (: అస్సాంలో బాలికపై కొంత మంది దుండగులు దారుణంగా మానసిక, శారీరక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక ఓ చానల్‌ …

జగన్‌ కేసులో నిందితుల బెయిల్‌పై వాదనలు వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందింతులు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లపై వాదనలను నాంపెల్లిలోని  సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విజయరాఘవ …

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ద:బొత్స

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు.సమ్మె నోటీసు ఇచ్చిన గుర్తింపు కార్మిక సంఘం ఎస్‌ఎంయు కార్మిక సమస్యలపై …

బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన ఓర్వకల్లు మండలం పూడిచర్లలో  చోటుచేసుకుంది. బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళ్తోన్న ఇద్దరు మృతి చెందారు. ఓ …

పట్టాభికి 27 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ఫర్‌ సేల్‌ కుంభకోణంలో నిందితుడు మాజీ జడ్జి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ రోజు అధికారులు ఆయనను కోర్టులో …

అధికారుల అలసత్వం కూడా కారణమే: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యకు ప్రకృతి సహకరించకపోవడంతో పాటు అధికారుల అలసత్వం కూడా కారణమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.  లక్షింపేట ఘటనలో తనపై రాజకీయ ఆరోపణలు …

లండన్‌ ఒలింపిక్స్‌కు సురేశ్‌ కల్మాడీ

ఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యేందుకు సురేశ్‌ కల్మాడీకి అనుమతి లభించింది. పాటియాలా హౌన్‌ కోర్టు ఆయనకు ఈ అనుమతి మంజూరు చేసింది. జూలై 26నుంచి ఆగస్టు 13 …

రెండు బస్సులు ఢీ

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి వద్ద ఒవర్‌ రైల్వే బ్రిడ్జి పై రెండు బస్సులు ఒక్కదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన …

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలవం

ఆదిలాబాద్‌, జూలై 13 ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ శాసన సభ పక్ష నేత జి. మల్లేష్‌ ఆరోపించారు. ప్రజా …

మంచిర్యాలలో ఏబీవీపీ సమావేశాలు

ఆదిలాబాద్‌, జూలై 13 : జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో ఈ నెల 14,15వ తేదీలలో రెండురోజులపాటు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర …