జిల్లా వార్తలు

మిషెల్‌ను కాల్చేస్తా

వాషింగ్టన్‌: అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా నంటూ బెదిరింపులు వచ్చాయి. అదీ సాక్షాత్తు వైట్‌హౌస్‌ రక్షణ దళంలో విధులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి …

అగ్ని -1 పరీక్ష విజయవంతం

బాలాసోర్‌(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన …

రేపు శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి రేపు నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నీటి విడుదలకు …

హైద్రాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: శ్రీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కంప్యూటర్‌ సెంటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడం వల్ల మంటలు ఎగిసి పడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభంవించినట్లు …

ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

కరీంనగర్‌: హూజెరాబాద్‌ మండలం కందుగులలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు …

శనివారం నుంచి భువనేశ్వర్‌-తిరుపతి వారాంతపు రైలు

హైదరాబాద్‌: శనివారం నుంచి తిరుపతి-భకనేశ్వర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భవనేశ్వర్‌ నుంచి బయల్దేరి విశాశ, విజయవాడ, నెల్లూరు మీరుగా తిరులతి చేరుతుంది. …

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం పెద్ద అంబర్‌పేటలో ఇళ్ల మద్య ఖాళీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. 20 రోజులక్రితం భార్యా భర్తలు వచ్చి ఖాళీ …

ప్రజల సొమ్ము దోచుకోడానికే జగన్‌ పార్టీ

ఘటకేసర్‌ (రంగారెడ్డి): ప్రజా సొమ్మును దోచుకోవడం కోసమే జగన్‌ పార్టీ ఏర్పాటు చేశాడని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు దేవెందర్‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం …

విద్యుత్‌ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: విద్యుత్‌ అధికారులతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ కోతల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెలాఖరుకల్లా 800 మెగావాట్ల …

రోజుకు 200 ఎన్‌ఎంఎస్‌లే : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: రోజుకు వ్యక్తిగతంగా కేవలం 200 సంక్షిప్త సందేశాలకు పరిమితం చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. వ్యాపార బ్యాంకింగ్‌ రంగాల గంపగుత్త సందేశాల పై తీర్పును …