జిల్లా వార్తలు

శనివారం నుంచి భువనేశ్వర్‌-తిరుపతి వారాంతపు రైలు

హైదరాబాద్‌: శనవారం నుంచి తిరుపతి-భువనేశ్వర్‌ వీక్లి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భువనేశ్వర్‌ నుంచి బయల్దేరి విశాఖ, విజయయవాడ, నెల్లూరు మీదుగా తిరుపతి చేరుతుంది. …

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు ఖార్జానాలోని మయూరి పాన్‌మసాలా హుక్కా సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. హుక్కా సెంటర్‌ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని …

అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న లారీ పట్టివేత

కుబీరు: అదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం నుంచి కుబీరు మీదుగా మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌ జిల్లా సోన్‌ పట్టణానికి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. …

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

భువనగిరి(నల్గొండ): భువనగిరి పట్టణంలోని మొయిన్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసి(35) అనే వివాహిత మృతి చెందింది. ఇలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బందారపు నరసింహ, …

అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారుల మృతి

ఉట్నూరు: అదిలాబాద్‌ జిలల్లా ఎజెన్సీలో అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారులు ఒకే రోజు మృతి చెందారు. నీలాగొంది గ్రామానికి చెందిన లక్ష్మణ్‌(6), సోనాదేవి(10), జయనూరు మండలం జాడుగూడకు …

మంత్రి తనయుడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

వరంగల్‌: ఎస్సైని దూషించిన కేసులో మంత్రి సారయ్య తనయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

యాత్రకు బయల్దేరేముందు వైద్య పరీక్షలు

శ్రీనగర్‌:అమరనాథ్‌ యాత్రకు బయల్దేరే ముందు యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వ శుక్రవారం విజ్ఞప్తి చేసింది.బాల్తాల్‌ పహల్‌గావ్‌ బేస్‌క్యాంపుల వద్ద వైద్య పరీక్షలు చేయించుకుని బయల్దేరవసిందిగా …

‘టీ’ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది: జానా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రుస్‌ హైకమాండ్‌ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నదని ఆయన తెలియజేశారు.

సీఏం కిరణ్‌కు టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ లేఖ

హైదరాబాద్‌: సింగరేణిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు విషయానికి సంబంధించి  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ బహిరంగ లేఖ రాశారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, …

గుప్తాకు బెయిల్‌

హైదరాబాద్‌: వ్యాపారి జీఎన్‌ గుప్తాకు నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది. హచ్‌ఎండీఏ, డీఎల్‌ఎఫ్‌ను మోసం చేసిన  కేసులో జీఎన్‌ గుప్తాను పోలీసులు అరెస్టు …