జిల్లా వార్తలు

ఆపరేషన్లు చేస్తున్న వార్డ్‌బాయ్‌ సస్పెన్షన్‌

లక్నో, జూలై 13 : యుపిలోని బులంద్‌షహర్‌ పట్టణంలో ఆపరేషన్లు చేస్తున్న వార్డ్‌బాయ్‌ను యుపి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌పై కూడా ఈ …

42 ఏళ్ల తర్వాత కారు దొరికింది

వాషింగ్టన్‌, జూలై 13 : యుఎస్‌, టెక్సాస్‌లోని ఒక పెద్దమనిషికి పోగొట్టుకున్న తన కారు 42 సంవత్సరాల తర్వాత దొరికింది. ఇందుకు పోలీసులకు ఇంటర్నేట్‌కు కృతజ్ఞతలు అని …

సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. గాలి బెయిల్‌కు సంబంధించి విచారణలో పలు కీలక అంశాలను రాబట్టినట్లు సమాచారం. …

అప్రకటిత కోతలు లేకుండా కరెంటు అందించాలి:రాఘవులు

విజయవాడ:అప్రకటిత కోతలు లేకుండా కరెంటును ప్రజలకు సక్రమంగా అందించాలని విజయవాడలో విద్యుత్‌ శాఖ డీఈకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వినతిపత్రం అందించారు.విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గవర్నరు …

ఇందిరమ్మ బాట జరా భద్రం: శంకర్రావు

హైదరాబాద్‌: ‘ప్రభుత్వం గతంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం  రచ్చరచ్చయ్యింది. ఇపుడు ఇందిరాబాట కార్యక్రమం ఇంటిబాట పట్టకుండా చూడండి’ అని మాజీ  మంత్రి, కాంగ్రెస్‌ నేత శంకర్రావు అన్నారు. …

అధికంగా పెన్షన్లు ఇస్తున్నది కాంగ్రెస్సే మంత్రి పితాని సత్యనారాయణ

ఏలూరు, జూలై 13 : పశ్చిమ గోదావరి జిల్లాలో 2004లో పెన్షన్లు కింద కేవలం 75 వేల రూపాయలు పేదలకు చెల్లిస్తే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 28.15 …

జీడిమెట్లలో పేలుడు..నలుగురికి గాయాలు

హైదరాబాద్‌, జూలై 13: జీడిమెట్లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఒక డ్రగ్స్‌ కంపెనీలో శుక్రవారం ఉదయం రసాయనాలతో ఉన్న డ్రమ్ములు పేలాయి. ఆ సమయంలో …

కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా..అరెస్టు!

హైదరాబాద్‌, జూలై 13 ( రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ధర్నా చేశారు. పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని, టీచర్ల కొరతను …

ప్రభుత్వ అసమర్ధత వల్లే..రాష్ట్రంలో చీకటి : దత్తాత్రేయ

హైదరాబాద్‌, జూలై 13 ప్రభుత్వ అసమర్ధత వల్లే..రాష్ట్రంలో చీకటి : దత్తాత్రేయ : ప్రభుత్వ అసమర్ధతతోనే రాష్ట్రం చీకటిప్రదేశ్‌గా మారిందని బిజెపి సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ …

క్రీడాకారిణి ఆత్మహత్యాయత్నం

అనంతపురం: కబడ్డీ క్రీడాకారిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన సహ క్రీడాకారుడు రమేష్‌ ప్రేమించి మోసం చేశాడనే మనస్తాపంతో పద్మలత అనే క్రీడాకారిణి ఈ అగాయిత్యానికి పాల్పడింది. ఆమె …