జిల్లా వార్తలు

డీఎస్సీ చలానా గడువు పొడగింపు

హైదరాబాద్‌: డీఎస్సీ చలానా గడువును పొడగించినట్లు మంత్రి పార్థసారథి తెలియజేశారు.ఈ నెల 19 వరకు డబ్బులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ జూలై …

22 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు

ఆదిలాబాద్‌, జూలై 12: శారీరక వికలాంగులు, బదిరులకు అవసరమైన ఉప కరణాలను అందించేందుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా డివిజన్‌ కేంద్రాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను …

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

ఆదిలాబాద్‌, జూలై 12 : పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు శంకరయ్య డిమాండ్‌ చేశారు. పెద్ద రైతులకు నష్టపరిహారం …

ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే

ఆదిలాబాద్‌, జూలై 12: ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని …

రెండో రోజూ న్యాయవాదుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 12 : కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ న్యాయవాదులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు రెండవ రోజు అయిన గురువారం కూడా కొనసాగింది. న్యాయవాది వృత్తిలో …

సరఫరాకాని పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఇబ్బందుల్లో పేద విద్యార్థులు..

ఆదిలాబాద్‌, జూలై 12: జిల్లాలో విద్యాశాఖ పనితీరు వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, …

బీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కులసంఘాలే తీసుకోవాలి:తేదేపా అధినేత

హైదరాబాద్‌: బీసీలకు తేదేపా ఇచ్చే వంద సీట్లలో అభ్యర్థులను గెలిపించే బాధ్యత కుల సంఘాలే తీసుకోవాలని తేదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బీసీల అభ్యున్నతి కోరుతూ టీడీపీ …

విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు

ఆదిలాబాద్‌, జూలై 12: జిల్లాలో వేళాపాళా లేకుండా కరెంట్‌ కోతలు విధించడం వల్ల ప్రజలు  నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి ముగియడంతో వర్షాకాలంలోనైనా విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి …

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని మల్కాన్‌గిరి జిల్లాలో మోటు దళ సభ్యుడు దెబావు డియామి పోలీసులకు లొంగిపోయాడు. మూడేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో దెబాపుయామి కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఉప రాష్ట్రపతిగా కాంగ్రెసేతర వ్యక్తికే సీపీఎం మద్దతు

చెన్నై: కాంగ్రెస్‌ పార్టీకి చెందని వ్యక్తికి ఉపరాష్ట్రపతిగా సీపిఎం మద్దతు ఇవ్వనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్‌ ఈ విషయం ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో …