జిల్లా వార్తలు

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌:హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం రూ.300 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విడుదల చేసింది.ఐదెంచెల విదానంతో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది.హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం సలహలు,సూచనలు ఇవ్వాల్సిందిగా హెచ్‌ఎండీఏ ప్రజలను కోరింది.

గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అతిసారంతో బాధపడుతున్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయి

అనంతపురం: అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగం అన్నారు.  అనంతపురంలో జరిగిన విద్యా పక్షోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్షరాస్యత అందరికి చదువు చెప్పే …

ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతతో రోగి మృతి

వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరతతో శ్వాస అందక ఖిలా వరంగల్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. అనారోగ్యంతో నిన్న ఆస్పత్రిలో చేరిన …

జగన్‌ కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌: జగన్‌ కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జీషీట్‌ను నాంపెల్లిలోని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ …

ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి: ప్రణబ్‌ ముఖర్జీ

భువనేశ్వర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా అందరి మద్దతు కోరుతూ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ తనకు మాత్రం ప్రస్తుత పరిస్థితి ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపలా …

ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని …

కేసీఆర్‌ వాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధంలేదు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందన్న కేసిఆర్‌ వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్‌రకు సంబంధంలేదని ఎఐసీసీ అధికార ప్రతినిధి రేణుక చౌదరి పేర్కొన్నారు. ఈమె …

వాతావరణ ఆధారిత పంట బీమాకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌:2012 ఖరీఫ్‌ సీజన్‌కు ఆధారిత పంట బీమా పధకానికి నోటిఫికేషన్‌ జారీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.పత్తిమిరప,వేరుశెనగ ఆయిల్‌ఫాం,బత్తాయి,పోగాకు పంటలకు వాతావరణ బీమా పధకం వర్తించనుంది.ఖమ్మంలో ఆయిల్‌ పాంకు …

యూపీలో నాలుగో తరగతి సిబ్బంది వైద్యసేవలు

లక్నో: నాలుగో తరగతి సిబ్బంది ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలందిస్తున్న వార్తలు ఉత్తరప్రదేశ్‌లో వరసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బులంద్‌షహర్‌, బల్లియా, మీరట్‌, కుశినగర్‌…పలుచోట్ల ఇలాంటి సంఘటనలు మీడియా …