తెలంగాణ

నెరవేరిన 30 సంవత్సరాల స్వంతింటి కల..

            *ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎంపీడీవో రాజేందర్, తాసిల్దార్ మారుతి రెడ్డి, సర్పంచ్ మల్లు గారి పద్మ.. గంభీరావుపేట …

చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

            ●చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి మహిళల రక్షణపై అంగన్వాడీలో అవగాహన సదస్సు చేర్యాల (జనంసాక్షి) ఎప్రిల్ 28 …

10వ తరగతి ఫలితాల వేళ.. విద్యార్థులకు ‘జనం సాక్షి’ భరోసా

          చదువు ఒక పరుగు పందెం కాదు.., అది నిరంతర విజ్ఞాన ప్రయాణం.. మార్కులే జీవితం కాదు, మీ ప్రతిభే మీ …

అమరావతి టూ హైదరాబాద్‌కు ఇక 70 నిమిషాలే..

` దక్షిణాదిన బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీని విస్తరిస్తున్నాం ` ప్రకటించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ` మోదీ సర్కారుకు దక్షిణాదిపై ఏమాత్రం వివక్ష లేదని వెల్లడి విశాఖపట్నం(జనంసాక్షి): …

ఫ్యూచర్ అంతా ఫూచర్ సిటీదే

` ఆదర్శ నగరాలతో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దాలి ` ప్రపంచ దేశాలకు దీటుగా నగర ప్రణాళిక ` ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీ అభివద్ధిలో భాగస్వాములు కావాలి ` …

నూతన డీజీపీగా సీవీ ఆనంద్

` ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ` 30న పదవీ విరమణ చేయనున్న శివధర్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం …

ఘనంగా గంభీరావుపేట మాజీ సర్పంచ్ కటకం శ్రీ ధర్ పంతులు జన్మదిన వేడుకలు

గంభీరావుపేట ఏప్రిల్ 28 (జనం సాక్షి)గంభీరావుపేట మేజర్ గ్రామ సర్పంచ్ కటకం శ్రీ ధర్ పంతులు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి,నిండు నూరేళ్లు మరేన్నో జన్మదిన …

ఘనంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

          గంభీరావుపేట ఏప్రిల్ 28(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో, అంగరంగ వైభవం గా శ్రీ శ్రీ …

ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం మాడుగులపల్లిలో పెట్రోల్, డీజిల్ కరువు

        బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అర్థరాత్రి నుంచే క్యూ లైన్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్లో సామాన్యులు, రైతులు మాడుగులపల్లి, ఏప్రిల్ …

ఎమ్మెల్సీలుగా కోదండరామ్,అజారుద్దీన్ ప్రమాణం

` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా ` హాజరైన సీఎం రేవంత్ తదిరులు హైదరాబాద్(జనంసాక్షి):ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా …

తాజావార్తలు