తెలంగాణ

రోడ్డు విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్‌ : కొండాపూర్‌ వద్ద రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 27.5 కోట్ల వ్యయంతో బొటానికల్‌ గార్డెన్‌ నుంచి పాత బొంబాయి …

కేయూ పీజీసెట్‌ ఫలితాలు విడుదల

వరంగల్‌ : కాకతీయ యూనివర్సిటీ పీజీ సెట్‌ `2013 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి బి. వెంకటరత్నం విడుదల చేశారు. 85.84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు …

కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదు: కె. కేశవరావు

హైదరాబాద్‌, (జనంసాక్షి:) కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదని ఆ పార్టీ సీనియర్‌ నేత కె. కేశవరావు మరోసారి స్పష్టం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో టీజేఎఫ్‌ ఏర్పాటు చేసిన …

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగాద పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,280లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల …

చలో అసెంబ్లీ పోస్టర్‌ విడుదల చేసిన జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌, (జనంసాక్షి): తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టబోయే ‘చలో అసెంబ్లీ’ పోస్టర్‌ను జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. …

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,280, 22 క్యారెట్ల 10 గ్రాముల …

భద్రాచలం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 3న హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో మూడురోజుల ముందుగానే తరలివస్తున్నారు. ఉదయం …

రానున్న 24 గంటల్లో కేరళలో ప్రవేశించనున్న నైరుతి రుతు

పవనాలు హైదరాబాద్‌ : రానున్న 24 గంటల్లో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షదీవ్‌ అండమాన్‌ దీవుల్లో …

లారీలో పేలుడు

మహబూబ్‌ నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో  లారీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌ : గ్యాస్‌ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్ర కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. దళారులను అరికట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని … గ్యాస్‌ వినియోగదారులకు …