తెలంగాణ

ధిక్కార ఎమ్మెల్యేల అనర్హతపై మరోదఫా విచారణ

హైదరాబాద్‌ : ధిక్కార శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై సభాపతి నాందెడ్ల మనోహర్‌ దఫా విచారణ చేపట్టారు. ఈ విచారణకు టీడీఎల్పీ వివ్‌ నరేంద్రం, తెదేపా ధిక్కార ఎమ్మెల్యే …

ప్యాకేజీల కోసమే తెరాసలో చేరుతున్నారు: పొంగులేటి

హైదరాబాద్‌: వ్యక్తిగత అజెండా ప్యాకేజీలతోనే నేతలు కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ అరోపించారు. రాజకీయ క్విడ్‌ ప్రోకోతోనే తెలంగాణ అంశాన్ని ముందుకు …

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్ష సూచన

హైదరాబాద్‌ : రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా …

కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్‌ : కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరంలోని వసనస్థలిపురం సాహెబ్‌నగర్‌ వద్ద ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు.

వేశ్య పాత్రలో అర్చన

హైదరాబాద్‌ : సినీ నటి అర్చన వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు. లవిత యూనివర్సల్‌ ఫిలిమ్స్‌ పతాకంపై వస్తున్న ‘కమలతో నా ప్రయాణం’ చిత్రంలో అర్చన వేశ్య పాత్రలో …

వేములవాడలో విరిగిన ధ్వజస్తంభం

వేములవాడ,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వేములవాడలో వీచిన  భారీ ఈదురు గాలులకు రాజరాజేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. జోరున వర్షం, ఈదురుగాలులకు వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న …

తెలంగాణపై టీడీపీకీ స్పష్టత ఉంది: ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి):  తెలంగాణపై టీడీపీకి స్పష్టత ఉందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుపై ఆ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ధర్మారం : మండలంలోని బొమ్మారెడ్డిపల్లి వద్ద వరంగల్‌ `రాయపట్నం రాష్ట్ర రహదారిపై కొబ్బరికాయల లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పశ్చిమగోదావరి …

కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షదీవ్‌ అండమాన్‌ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు …

రాజకీయ లబ్ది కోసమే తెదేపాపై విమర్శులు : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్‌ తెదేపాను టార్గెట్‌ చేశారంటూ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఉద్యమాన్ని పక్కన బెట్టి కేసీఆర్‌ రాజకీయ డ్రామాకు …