తెలంగాణ

తెలంగాణకు డెడ్‌లైన్లు పెట్టింది కాంగ్రెస్‌ అధిష్ఠానమే

`కోదండరాం హైదరాబాద్‌ : నేటి నుంచి ఈ నెల 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా చలో అసెంబ్లీ సన్నాహక ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస …

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢల్లీి : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, చిదంబరం, అంటోనీ, అజాద్‌, అహ్మద్‌పటేల్‌ హాజరయ్యారు. ఆంధ్రప్రధేశ్‌ …

రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసు ప్రారంభం

విశాఖ : రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసును కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విశాఖలో ప్రారంభించారు. మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు …

మీరు రాజీనామా చేస్తారా… మమ్మల్మి చేయమంటారా?

`బీసీసీఐ ఉపాధ్యక్షులు న్యూఢల్లీి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామాకు అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. శ్రీనివాసస్‌ రాజీనామా చేయాలని ఉపాధ్యక్షులు అల్టిమేటం జారీ చేశారు. మీరు రాజీనామా …

మౌంట్‌ ఒపేరాలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌(జనంసాక్షి):  నగర శివారులో ఉన్న పర్యాటక కేంద్రం మౌంట్‌ ఒపేరాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్‌ రేసింగ్‌ విభాగంలో ఉన్న టైర్లకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం …

ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రేమజంట

కరీంనగర్‌,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ వ్యవహారంపై పెద్దలు అభ్యంతరం చెప్పటంతో ప్రియురాలు ఫాతిమా(17), ప్రియుడు అరుణ్‌ కుమార్‌(18) పురుగుల మందు …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ధర్మారం : కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి వద్ద వరంగల్‌ `రాయపట్నం రాష్ట్ర రహదరిపై కొబ్బరికాయల లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి …

ఎంజీఎంలో నర్సుపై దాడి

`సిబ్బంది  అందోళన వరంగల్‌ : ఎంజీఎం అసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సుపై ఓ దుండగుడు దాడికి దిగాడు. వెంటనే సిబ్బంది అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం …

నేటి నుంచి విద్యా సంబరాలు

హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల హడావుడి శనివారం నుంచి ప్రారంభం కానుంది. విద్యా సంబరాల పేరుతో జూన్‌ ఒకటి నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే …

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

నల్గొండ జిల్లా: నకిరేకల్‌ శివారులో జాతీయ రహదారిపై ఈ ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి …