తెలంగాణ

మాజీ సర్పంచ్‌ దారుణహత్య

పెబ్బేరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ మాజీ సర్పంచ్‌ రవీందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు, హత్యకు గల కారణాలు …

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో సిబ్బంది ఆందోళన

ఆదిలాబాద్‌, జనంసాక్షి: రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జావద్‌, డాక్టర్‌ ఇబాటేలను తొలగించాలని వారు. డిమాండ్‌ చేస్తున్నారు.

పది గంటలకే మండుతున్న భానుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం అంతకంతకూ పెరుగుతోంది. వ్యాప్తంగా ఈ రోజు ఉదయమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, …

అన్ని పార్టీలూ అవినీతి అజెండాతో కుమ్మక్కయ్యాయి: లోక్‌సత్తా

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పార్టీల మధ్య నెలకొన్న కుమ్మక్కు ఆరోపణలపై లోక్‌సత్తా పార్టీ స్పందించింది. ఎవరు ఎవరితో కుమ్మ్కయ్యారన్నది పక్కన బెడితే అన్ని పార్టీలు …

కాశీందేవ్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని ములుగు మండలం కాశీందేవ్‌పేట ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 ఇండ్లు తగులబడినట్లు సమాచారం. ఘటన స్థలానికి …

జూన్‌లో పంచాయితీ ఎన్నికలు: సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఆపే సమస్య లేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జూన్‌ మూడో వారంలో పంచాయితీ ఎన్నికలు, ఆగస్ట్‌ మూడో …

మిగతా మంత్రులను తొలగించాలి: బండారు దత్తాంత్రేయ

  హైదరాబాద్‌, జనంసాక్షి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను …

రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం పెచ్చరిల్లుతుంది:అనం రాంనారాయణరెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఒక వ్యక్తి జాతి సంపదను దోచుకొని నేల మాలిగలాలో దాచుకొని రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదనికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి అనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ …

అవినీతి మంత్రులను తొలగించాలంటూ గవర్నర్‌ను కోరిన భాజపా

హైదరాబాద్‌ : అవినీతి అరోపణల కేసుల్లో విమర్శలు ఎదుర్కొంటున్న అరుగురు మంత్రులను బర్తరఫ్‌ చేయాలంటూ భాజపా ప్రతినిధి బృందం గవర్నర్‌ నరసింహస్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఆ …

ఘనంగా జీవవైవిధ్య దినోత్సవం

హైదరాబాద్‌ : జీవవైవిధ్య సూచీలో హైదరాబాద్‌ నగరం గత ఆరునెలల్లో 39 పాయింట్ల నుంచి 59 పాయింట్లకు పెరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు వెల్లడించారు. అంతర్జాతీయ జీవివైవిధ్య …