తెలంగాణ

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మం లోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు పోటీసులు జారీ చేశారు.

సీఎం కిరణ్‌కు విద్యుత్‌ కొరతపై కేసీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: తెలంగాణలో నెలకొన్న విద్యుత్‌ కొరతపై సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్‌ కొరతతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులకు …

విద్యుత్‌ కోతలకు నిరసనగా

తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): కరెంటు కోతలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ సోమవారం తెలంగాణ ప్రాంతమంతటా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో …

పుండుపై కారం చల్లుతున్న పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ సెగ

తెలంగాణ అంశంపై చర్చలో అబద్దాలకోరుపై తిరగబడ్డ బిడ్డలు ఊహించని షాక్‌తో పరకాల పరార్‌ హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి):విశాలాంధ్ర నాయకుడు పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ బిడ్డలు తెలంగాణవాదం …

తెలంగాణ సమరయోధుల సమావేశంలో పరకాలకు పరాభావం

హైదరబాద్‌: ఈ రోజు స్వతంత్ర సమరమోధుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశంలో పరకాల ప్రభాకర్‌కు పరాభావం ఎదురైంది. తెలంగాణ నేతలు పరకాలను నిలదీసారు.బీజేపీ కాకినాడలో తెలంగాణ …

మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కోదండరాం నిజామాబాద్‌,జూలై 15(జనంసాక్షి): నిజామాద్‌ జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్‌ వైద్య కళాశాలకు ఈ ఏడాది మెడికల్‌ …

వచ్చే యేడాది నుంచి స్టేట్‌ ఫెస్టివల్‌గా లష్కర్‌ బోనాలు

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): లాల్‌ దర్వాజా మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన సి.రామచంద్రయ్య బోనాల వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు అమ్మవార్లకు …

రాష్ట్ర పండుగగా బోనాల జతర: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరిగే బోనాల జాతర తప్పకుండా రాష్ట్ర పండుగగానే జరుగుతుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల …

ఓయూ , కేయూ మెడికల్‌ కళాశాలల్లో

అదనపు సీట్లు కేటాయించండి ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలోని మెడికల్‌ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా …

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

భువనగిరి(నల్గొండ): భువనగిరి పట్టణంలోని మొయిన్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసి(35) అనే వివాహిత మృతి చెందింది. ఇలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బందారపు నరసింహ, …