తెలంగాణ

శుభలేఖ ఇవ్వడానికే బాబును కలిశాను : గండ్ర

హైదరాబాద్‌ : ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి శుభలేఖను ఇచ్చేందుకు చంద్రబాబును …

నల్ల ధనాన్ని అరికడితేనే అభివృద్ధి సాధ్యం : చంద్రబాబు

హైదరాబాద్‌ : నల్ల ధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీని …

పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు: దానం నాగేందర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని కార్మిక శాఖ మంత్రి నాగేందర్‌ అన్నారు. బుధవారమిక్కడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరుతున్న కాంగ్రెస్‌ పార్టీ …

మరో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం

-మంత్రి జానారెడ్డి హైదరాబాద్‌ : పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలే గ్రామరాజ్యానికి పునాధి అని మంత్రి జానారెడ్డి అన్నారు. రిజర్వేషన్ల ఇబ్బంది వల్లే స్థానికి సంస్థల ఎన్నికలు …

ఏ పదవికీ పోటీ చేయనని కడియం ప్రకటించాలి : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణ కోసమే కడియం శ్రీహరి తెదేపాను వీడితే ఏ పదవికీ పోటీ చేయనని ప్రకటించాలని తెదేపా నేత ఎర్రబెల్లి కోరారు. తెలంగాణకు తెదేపా అనుకూలంగా …

ప్రజా సంక్షేమానికి కార్యకర్తలు కట్టుబడి ఉండాలి : బొత్స

హైదరాబాద్‌ : ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ కట్టుబడి ఉండాలని పీసీసీ అధినేత బొత్స పిలుపునిచ్చారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి …

పీసీసీ పేరిట వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పేరిట రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో …

పార్టీ విజయానికి కృషి చేస్తాం : మంత్రి దానం

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తామని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. …

ఫ్లెక్సీలో ఫోటో లేదని చిరంజీవి వర్గీయుల అసంతృప్తి

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చింజీవి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు ఫ్లెక్సీల్లో …

కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి విస్కృత సదస్సు ప్రారంభమైంది. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప …