తెలంగాణ

నవవధువు ఆత్మహత్య, బంధువుల ఆందోళన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలోని థరూర్‌ మండల అల్లపాడులో రాణి అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వరట్నం వేధింపుల కారణంగానే రాణి చనిపోయిందంటా బంధువులు ఆందోళనకు …

ఛార్జీల పెంపుపై బొత్సను కలిసిన ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్‌ ,జనంసాక్షి: విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకోవాలలంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల బుధవారం రవాణా శాఖమంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. బస్‌పాసుల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ …

సాయంత్రం ఢీల్లీ వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు సాయంత్రి ఢీల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత్రి సోనియా, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం …

ఒకే నంబర్‌తో ముగ్గురికి హాల్‌టిక్కెట్లు

వరంగల్‌ : ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే …

గంగా జమున హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్‌. జనంసాక్షి: ఈరోజు బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27400గా ఉంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర …

స్పకర్‌ నాదెండ్ల వద్దకు హరీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: అనర్హత పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మంగళవారం శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎన్నికైన …

తెలంగాణ కోసం మరో బలిదానం

ఆదిలిబాద్‌, జనంసాక్షి: జిల్లాలోని మందమర్రి మండలం కూర్మపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి మల్లేష్‌ తెలంగాణ ఏర్పాటులో జాప్యంను నిరసిస్తూ ఆత్మబలిదానం చేసుకున్నాడు తెలంగాణ కోసం తన …

రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారుల ధర్నా

రంగారెడ్డి, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగద్గిరి గుట్టు, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్ధిదారులు  డిమాండ్‌ చేశారు.

శిక్షణ తరగతుల నిర్వహణపై కేసీఆర్‌ చర్చ

హైదారాబాద్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ కార్యకర్తల శికక్షణ తరగతుల నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. శిక్షణాతరగతుల నిర్వహణ. విధివిధానాలపై చర్చిస్తున్నట్లు సమాచారం