తెలంగాణ

శిక్షణ శిబిరాల నిర్వహణపై కేసీఆర్‌ చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెరాస శక్షణ నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన పద్దతులు, విధివిధానాలపై చర్చ జరుపుతున్నారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టిన రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు

రంగారెడ్డి జిల్లా, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగిద్గిరి గుట్ట, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్దిదారులు డిమాండ్‌ …

వారిని అనర్హులుగా ప్రకటించాలి: టిడిపి

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ విప్‌ ధిక్కరించిన 9మంది టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ విప్‌ ధూళిపాళ్ల నరేంద్ర శాసనసభాపతికి విజ్ఞప్తి చేశారు. టిడిపి …

జగన్‌పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన రెడ్డిపై సిబిఐ వాదనను నాంపల్లి సిబిఐ కోర్టు విభేదించింది. జగన్‌పై సిబిఐ మోపిన అభియోగాలను కోర్టు …

హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

షెడ్యుల్‌ కంటే ముందుగా టెస్త్‌ ఫలితాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి ఫలితాలను ఆరోజు ఉదయం …

చర్లపల్లి జైల్లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌, కాప్రా: చర్లపల్లి కేంద్ర కారాగారంలోని మంజీర బ్యారక్‌లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు సూపరింటెండెంట్‌ కేఎల్‌ శ్రీనివాస్‌ …

తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ విచారణ

హైదరాబాద్‌, జనంసాక్షి: అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ విచారణ ప్రారంభించారు. టీడీఎల్పీ విప్‌ …

సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం

వరంగల్‌, జనంసాక్షి: కాజీపేట రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్ధలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రైల్వేస్టేషన్‌లో …

ఆసిఫ్‌నగర్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: అసిఫ్‌ ఏసిపి  కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడితో ఉన్న ప్రేమ వ్యవహారం విషయంలో ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు …