తెలంగాణ

ఈ నెల 9న రాష్ట్రబంద్‌కు భాజపా పిలుపు

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న భారతీయ జనతా పార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీల ఉద్యమాలు, ప్రజల నిరసనలను తలొగ్గిన …

విద్యుత్‌ ఛార్జీలపై నేడు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల రాయితీ భరించడంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీనుకోనుంది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం …

పాముకాటుతో విద్యార్థి మృతి

కులకచర్ల, జనంసాక్షి: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం పరిధిలో పుట్టపహాడ్‌లో గురువారం  ఉదయం చోటుచేసుకుంది. …

గ్రంథాలయంలో అగ్నిప్రమాదం

సదాశివపేట, జనంసాక్షి: మెదక్‌ జిల్లా సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విజృంభించిన చికెన్‌గున్యా

ఉట్కూరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యాశిబిరం ఏర్పాటు చేసి …

మనసున్న మా ‘రాజు’

  జర్నలిజంలో మానవతా విలువలు పెంపొందించేయత్నం గోకుల్‌చాట్‌ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి చేర్చిన సాహసి గుర్తించి అభినందించిన ‘జనంసాక్షి’ శ్రీఇకపై ఏటా పురస్కారాలు కరీంనగర్‌, …

లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ

సభను అడ్డుకున్న కేసీఆర్‌, విజయశాంతి మీరు సభలో ప్రకటించిన తెలంగాణ ఎప్పుడిస్తారు నిలదీసిన కేసీఆర్‌ న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి):పార్లమెంట్‌లో తెలం’గానం’ మార్మోగింది. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన …

అసెంబ్లీలో మిన్నంటిన జై తెలంగాణ

తీర్మానానికి టీఆర్‌ఎస్‌ సభ్యుల పట్టు తెరాస సభ్యుల ఒక్కరోజు సస్పెన్షన్‌ హైదరాబాద్‌,మార్చి18 (జనంసాక్షి) ః రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల …

తెలంగాణకు అన్నింటా అన్యాయమే

హరీశ్‌రావు ఫైర్‌ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించిన టిఆర్‌ఎస్‌ ఉపనేత హరీష్‌ రావు తన సుదీర్ఘ ప్రసంగంలో కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని, …

తెలంగాణకు ఒక్కరూపాయీ ఇవ్వను

ఏం చేస్తారో చేసుకోండి :సీఎం హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) : స్రీమాంధ్ర పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని హరీశ్‌రావు పేర్కొనడంతో ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. …