ముఖ్యాంశాలు

బొల్లారం మున్సిపాలిటీ వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటు కృషికై ఎమ్మెల్యే జిఎంఆర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ …

మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పాలన

మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దేశంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన మహోపాధ్యాయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర విద్యుత్ …

త్వరలో పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు …

పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నవంబర్ 28(జనం సాక్షి) పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఐదు 33/11 కెవి సబ్ …

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు

 మహాత్మ జ్యోతిరావుపూలే  అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ …

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరత.

టాయిలెట్లు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు. చెప్పుకోలేని వ్యథ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా …

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో విద్యార్థుల ప్రతభ

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ 2022” లో విజయ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాలలో బహుమతులు గెలుపొందారు. “నిత్యం …

ప్రజల్లోకి వెళ్లి అందరికి దళితబంధు పధకం అమలు చేస్తాం

దళిత బంధు ఇప్పిస్తామని దళారులు వస్తారు మోస పోవద్దు ఎమ్మెల్యే రేఖ నాయక్ ఖానాపూర్ రూరల్ 28 నవంబర్ (జనం సాక్షి): ప్రజల్లోకి వెళ్లి అందరికి దళితబంధు …

మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా జిల్లేపల్లి శ్రీనివాస్ ఎన్నిక

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా జిల్లేపల్లి శ్రీనివాస్ నియామక పత్రాన్ని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజుర్ నగర్ లో …

మిత్రుని కుటుంబానికి తోటి స్నేహితుల ఆర్థిక సహాయం

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న తంగెళ్ల సుశీల గత 17న మరణించిన విషయం విదితమే. ఆమె కుమారుడి మిత్రులు స్నేహితుడికి అండగా ఉంటామని, అతనితో …