ముఖ్యాంశాలు

అభివృద్ధి అంటే బెల్టు షాపులేనా..?

` యువతకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా ` కాంగ్రెస్‌ తోనే యువతకు భరోసా ` రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి ` అప్పుడే సంక్షేమానికి పెద్దపీట ` బిఆర్‌ఎస్‌ …

కాంగ్రెస్‌ గెలిస్తే సంక్షేమ పథకాలు ఎత్తేస్తరు..!!

` అభూత కల్పనలు, మాయమాటలతో మోసగిస్తారు.. జాగ్రత్త ` పర్యాటకుల్లా వచ్చిపోయేవారికి తగిన బుద్ధి చెప్పాలి ` రేవంత్‌రెడ్డివి అహంకారపూరిత మాటలు ` ఎవరికి ఓటేస్తే తెలంగాణ …

అధికారం కోసం కాంగ్రెస్‌  కుట్రలు

` తల్లి చేతిలో బిడ్డలెక్క కేసీఆర్‌ చేతిలో తెలంగాణ భద్రంగా ఉంటది:మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేట(జనంసాక్షి): అబద్ధాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుస్నది. చంటి పిల్ల …

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లతో తెలంగాణకు నష్టం

` ఈ రెండు పార్టీలలో  ఏది గెలిచినా  ఉపఎన్నికలు గ్యారెంటీ ` సిరిసిల్ల ప్రచారంలో   బండి సంజయ్‌ రాజన్న సిరిసిల్ల బ్యూరో(జనంసాక్షి):బిఆర్‌ఎస్‌ గెలిచిన కాంగ్రెస్‌ గెలిచిన …

 వేసిన సూటు మళ్లీ వేయని మోదీ..

` కాంగ్రెస్‌ కులగణన హామీతో ప్రధాని గుండెల్లోగుబులు భోపాల్‌(జనంసాక్షి): ఓబీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనను దేశ ప్రజలు ప్రధానిని చేశారని చెప్పుకొనే మోదీ ఆ …

పొంగులేటి నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు  

హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు  కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న …

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

న్యూఢల్లీి(జనంసాక్షి):తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై అప్పీల్‌ చేశామని భారత్‌ …

దాడులకు తాత్కాలిక విరామం

` గాజాలో సైనిక చర్యకు ప్రతిరోజూ 4 గంటలపాటు బ్రేక్‌ ` స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గం ` అమెరికా అధ్యక్షుడు …

చికున్‌గున్యా వైరస్‌కు వ్యాక్సిన్‌..

` ప్రపంచంలోనే తొలిసారిగా ఆమోదించిన అమెరికా వాషింగ్టన్‌(జనంసాక్షి): చికున్‌గున్యాతో జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా …

పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

` అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయకపోవడంపై ఆగ్రహం ` నిప్పులతో చెలగాటమాడొద్దని మండిపాటు న్యూఢల్లీి(జనంసాక్షి):పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ …